అన్న ఆంధ్రాలో.. చెల్లి తెలంగాణ‌లో ఇదెక్క‌డి చోద్యం అమ్మా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరో రెండు సంవత్సరాలలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచే ఆయన తన వంతు ప్రయత్నాలు గా నవరత్నాలలో ప్రవేశపెట్టిన అన్ని విషయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీర్చుకుంటూ వస్తున్నారు.. ఎలాగైనా సరే తనే గెలుస్తానని ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.. ఈయన […]