ప్రగ్యా జైస్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రగ్యా.. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసినా సరైన హిట్ అందుకోలేకపోయినా ఈ భామ.. ప్రస్తుతం బాలయ్య సరసన `అఖండ` మూవీలో నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. అయితే ఇంతలోనే ప్రగ్యా కరోనా బారిన పడింది. హోమ్ ఐసోలేషన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్న ప్రగ్యా.. […]