టీడీపీ నేత‌ల‌ అత్యుత్సాహం కొంప‌ముంచుతోందా?

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ భేటీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. కొత్త రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌కు తెర‌తీసింది. ప్రభుత్వ‌-విప‌క్ష నేత‌ల మధ్య మాట‌ల యుద్ధం ప్రారంభ‌మైంది. అలాగే తెలుగు త‌మ్ముళ్ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసింది. ఈ భేటీ అనంత‌రం వైసీపీ నేత‌లు ఖుషీగా ఉంటే.. తెలుగుదేశం పార్టీ నేత‌లు మాత్రం అసంతృప్తి వ్య‌క్తంచేస్తున్నారు. అంతేగాక మంత్రి కుమారుడు మృతిచెందినా.. ప‌రామ‌ర్శించ‌డం మాని.. విమ‌ర్శ‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం కొంత విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. దీంతో ఎన్న‌డూ లేని […]