భారత ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ చేసిన ప్రకటన బాలికలకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్లో గర్ల్స్కు ఎంట్రీ ఉంటుందని చెప్పారు. చాలా మంది బాలికలు నాకు తనకు ఈ విషయమై లెటర్స్ రాశారని, ఈ నేపథ్యంలోనే బాలికల కోసం అన్ని సైనిక్ స్కూల్స్ తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం […]