భూమా మృతితో మార‌నున్న క‌ర్నూలు పాలిటిక్స్‌

టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌, క‌ర్నూలు జిల్ల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మృతితో క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్త‌వానికి త్వ‌ర‌లో జ‌రిగే ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో భూమాకు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చిన‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. భూమా మంత్రి ప‌ద‌వి హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో టీడీపీలో ప‌నిచేసిన భూమా ఆ త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ […]