ఈ కరోనా ఎవరినీ వదలట్లేదు. సామాన్యుల దగ్గరి నుంచి ప్రముఖుల దాకా అందరినీ బలితీసుకుంటోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను, ప్రముఖులను మహమ్మారి పొట్టన బెట్టుకుంది. అయితే ఇప్పుడు మరో లెజెండరీ నటుడు అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆస్పత్రిలో చేరారు. జెండరీ హీరో దిలీప్ కుమార్ (98) శ్వాసకోశ సమస్యలతో ఈ రోజు ఉదయం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన కార్డియాలజిస్ట్ నితిన్ గోఖలె, పల్మనాలజిస్ట్ జలీల్ పర్కార్ పర్యవేక్షణలో నిలకడగానే ఉన్నాడని […]