నిందితుడు రాజు ట్రైను ముందు దూకే టప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షుల మాటలు..?

హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీ లో వారం రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసి పరారైన నిందితుడు రాజు ఈ రోజున మధ్యాహ్నం స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య చేసుకోవడం తాము చూశామని రైల్వే గ్యాంగ్ మాన్ చెబుతున్నాడు. తాము ఉదయం డ్యూటీకి వెళ్లిన సమయంలో పట్టాల పక్కన నడుస్తున్న రాజు కనిపించాడని, రైలు పట్టాలపై ఇనుప వస్తువులు తీసుకెళ్లే వాడే ఏమో అనుకున్నాడు మొదట […]