వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ ఎంపీలైన ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ అత్యున్నత సమీక్ష సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొని గణేష్ ఉత్సవాల నిర్వహణ అంశంపై చర్చించారు. ఎటువంటి ప్రమాదాలు […]