ఒలంపిక్స్ లో భారత్ కి తొలి పథకం సొంతం.. !

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన జూహి హౌ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించగా.. ఇండోనేషియాకు చెందిన కంటిక ఐశా బ్రాంజ్ మెడల్ ను దక్కించుకున్నారు. స్నాచ్ కేటగిరీలో 84, 87 కేజీల బరువులను మీరాబాయి విజయవంతంగా పైకి లేపారు. అయితే 89 కేజీలను పైకి లేపడంలో ఆమె కాస్త తడబడ్డారు. 2016లో జరిగిన రియో […]