వీరాభిమాని మృతి.. సాయి ధ‌ర‌మ్ తేజ్ చేసిన ప‌నికి నెటిజ‌న్లు ఫిదా!

మెగా మేన‌ల్లుడు, సుప్రీమ్ హీరో సాయిధరమ్‌ తేజ్ వీరాభిమానుల్లో ఒక‌రు నిన్న మృతి చెందాడు. భీమ‌వ‌రం సాయిధరమ్‌ తేజ్‌ ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ అయిన రావురి పండు గుండెపోటుతో మరణించాడు. పండు వయసు 28 ఏళ్ళు మాత్రమే. క్రికెట్‌ ఆడుతుండగా హార్ట్ స్ట్రోక్ రావ‌డంతో.. చిన్న‌వ‌య‌సులోనే త‌న‌వు చాలించాడు. ఈ విషయం తెలుసుకున్న సాయి ధరమ్ స్పందిస్తూ.. `రావూరి పండు అకాల మరణం మనసుకి చాలా బాధ కలిగిస్తుంది. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి` అంటూ ట్వీట్ […]

వరుణ్ తేజ్ గొప్ప మ‌న‌సుకు నెటిజ‌న్లు ఫిదా..ఇంత‌కీ ఏం చేశాడంటే?

మెగా ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలో అడుపెట్టిన వార‌సుల్లో వ‌రుణ్ తేజ్ ఒక‌డు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా ప్రిన్స్‌.. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి భారీ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న గ‌ని, ఎఫ్ 3 చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కరీంనగర్‌ జిల్లావాసి అయిన శేఖర్‌‌ వరుణ్ తేజ్‌కు వీరాభిమాని. అయితే ఈ మ‌ధ్య శేఖ‌ర్ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. […]