దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని విరుచుకుపడుతుంటారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్!! దక్షిణ భారతదేశాన్ని, నాయకులను నిర్లక్ష్యం వహిస్తోందని వీలు దొరికినప్పుడల్లా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశంపై పెట్టారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఒక ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రశ్నల బాణాలు సంధించారు. ఘాటైన పదజాలంతో నిలదీశారు. టీడీపీపై మాట కూడా పడనీయకుండా చేస్తూ.. కష్టకాలంలో అండగా నిలుస్తున్న పవన్.. ఒక్కసారిగా ఇలా చంద్రబాబు ప్రభుత్వాన్ని […]