ఉద్యోగులకు శుభవార్త తెలిపిన కేంద్రం..!!

రెండు రోజుల క్రితమే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచింది. తాజాగా ఇప్పుడు ఒక మరొక శుభవార్త ను కూడా ప్రకటించింది. ఇప్పుడు కొంత మంది ఉద్యోగుల వేతనాలపై ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లుగా తెలుపుకువచ్చింది. ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం 7 పే కమిషనర్ కి సంబంధించింది. ఆరోవ స్థాయి అధికారులకు కేటాయించడం జరిగింది. ఈ ర్యాంకు అధికారులు మిలటరీ, విభాగంలో పనిచేసే వారు. ఇక level 5A,10A,10B,12A,12B,13B అధికారులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ను పొందుతారని తెలియజేసింది. […]