డ్రగ్స్ కేసులో.. ఈరోజు ముమైత్ ఖాన్ హాజరు..?

టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో, మనిలాండరింగ్ విషయంలో సంబంధించి.. కొంతమంది నటులను ఈడీ అధికారులు విచారించడం ఇప్పటికే జరిగింది. ఇక కెల్విన్ తో పాటు.. పూరి జగన్నాథ్-ఛార్మి-రకుల్ ప్రీతిసింగ్ -రవితేజ-రానా-నందు-నవదీప్.. వంటి ప్రముఖ స్టార్స్ ఈడి అధికారులు ప్రశ్నించారు.ఇప్పుడు డాన్సర్, నటి, ముమైత్ ఖాన్ వంతు వచ్చింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఈ రోజున ముమైత్ఖాన్ ఈడి అధికారుల ఎదుట హాజరుకాబోతోంది. విచారణకు సంబంధించి ముమైత్ ఖాన్ తన బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకురావాలని ఈడీ […]