ప్రస్తుతం దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీన్ని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఇందుకు కేంద్రం కూడా ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సినేషన్కు ప్రణాళిక వేస్తోంది. అయితే దీనికి కొత్తగా కేంద్రం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోసు 84రోజుల తర్వాత తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే వారికోసం ఈ మార్గదర్శకాల్లో […]