వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్ట్ బిగ్ షాకిచ్చింది. వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రాల్లో దిశ ఎన్ కౌంటర్ ఒకటి. హైదరాబాద్లో 2019 లో జరిగిన ఘోర సామూహిక అత్యాచార ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు వర్మ. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్ కంచర్ల ప్రొడక్షన్పై నిర్మించారు. ఆనంద్ చంద్ర దర్శకుడు. అయితే ఈ సినిమాను ఆపాలని దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. […]