`వరుడు కావలెను` మొద‌ట ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య‌, రీతూ వర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌, టీజర్‌, ట్రైల‌ర్‌ల‌తో భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌ర్చుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌యోజ‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ద‌ర్శ‌కురాలు లక్ష్మీ […]