తెలంగాణ భూ కుంభ‌కోణంలో కేసీఆర్ మంత్రి

తెలంగాణ‌లో భూ అక్ర‌మార్కులు చెల‌రేగార‌ని, సబ్ రిజిస్ట్రార్‌లు అవినీతిలో ఆరితేరిపోయి.. అడ్డ‌గోలుగా స‌హాయం చేశార‌ని వార్త‌లు అందాయి. ఈ వ్య‌వ‌హారంలో టీ మంత్రుల హ‌స్తం కూడా ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. దీంతో తీవ్రంగా ఫైరైన సీఎం కేసీఆర్‌.. వెంట‌నే ఏసీబీని రంగంలోకి దింపారు. అస‌లు విష‌యం ఏంటో అంతు తేల్చాల‌ని ఆదేశించారు. దీంతో ఇప్ప‌టికే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌పై దాడులు చేశారు. అధికారులు భారీ ఎత్తున ఆస్తులు కూడ‌బెట్టార‌ని, అవినీతిలో పేట్రేగిపోయార‌ని […]

చంద్ర‌బాబు చేతిలో కేంద్రం లాలీప‌ప్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుపై త‌న స్టైల్లో ఫైర‌య్యారు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్. ఏపీకి ప్ర‌త్యేక హోదాను తీసుకురాలేక‌పోయార‌ని ఎద్దేవా చేసిన ఆయ‌న కేంద్రం చంద్ర‌బాబును బాబు(చిన్న‌పిల్లాడి) మాదిరిగానే ట్రీట్ చేస్తోంద‌ని విమ‌ర్శించారు. అందుకే చంద్ర‌బాబు మాట‌ను కేంద్రం లెక్క‌లోకి తీసుకోవ‌డం లేద‌న్నారు. హోదా అడిగితే ప్యాకేజీ ఇచ్చింద‌న్నారు. ఇక‌, మ‌రో అడుగు ముందుకేసిన దిగ్విజ‌య్‌.. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టును ఏపీకి అప్ప‌గించ‌డంపైనా కామెంట్లు కుమ్మేశారు. పోల‌వ‌రాన్ని ఓ లాలీప‌ప్‌తో పోల్చారు. ఈ లాలీప‌ప్‌ను కేంద్రం […]