తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత మృతి చెందడంతో ఆమె స్థానంలో ఆమెకు నమ్మినబంటు పన్నీరు సెల్వం సీఎం అయ్యారు. జయలలిత తర్వాత ఆమెకు ఎంతో సన్నిహితురాలు, అమ్మ నెచ్చెలిగా ఉన్న శశికళ అమ్మ ప్లేస్ను ఎందుకు ఆక్రమించలేదు అన్న ప్రశ్నలు ఇప్పుడు తమిళనాట పెద్ద చర్చకు తెరదీశాయి. ఎంజీఆర్ చనిపోయినప్పుడు పక్కనే ఉన్న జయ పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ముందుగా జయను పక్కన పెట్టేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రాంచంద్రన్ సీఎం అయ్యారు. ఆ తర్వాత […]