వాక్సిన్ వేయించుకొని వారి విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం …?

కరోనా వైరస్ కారణంగా ప్రజలు అందరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వైరస్ ను తరిమికొట్టేందుకు ప్రజలు అందరు తప్పనిసరిగా వాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ ఈ అయినా గాని కొంతమంది మాత్రం వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. నవంబర్‌ 1 వ తేదీ లోగా ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని లేదంటే వ్యాక్సిన్‌ తీసుకోని వారి రేషన్, ఫించన్ కట్ […]

ఇక మీదట రేషన్ కార్డు కావాలంటే అది తప్పనిసరి..?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులను తగ్గించే స్థితిలో ఉన్నది ప్రభుత్వం. అందుచేతనే వాటికి ఎన్నో కండిషన్లు పెట్టి దాదాపుగా ఎన్నో లక్షల మంది రేషన్ కార్డులను కూడా తీసేసింది. అయితే ఇక ప్రస్తుతం ఈకేవైసీ తో బియ్యం కార్డును ముడి పెట్టడం తో.. ఇక ఎంతమందికి రేషన్ కార్డులు తొలగిస్తారో వేచి చూడాల్సిందే. అయితే ఈకేవైసీ నమోదు చేసుకోకపోతే, ఆ వ్యక్తి రేషన్ కార్డు లో నుంచి తొలగించబడుతారట. ఈకేవైసీ చేయించక పోవడం వల్ల ఇతర […]