చంద్ర‌బాబు నిర్ణ‌యాలే బొత్స‌కు వ‌రం!

విజ‌యన‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌ల నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌స్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు తీసుకున్న ఒక నిర్ణ‌యంతో ఆయ‌న స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సీఎం పాటించిన కొన్ని స‌మీక‌ర‌ణాలు.. బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు వ‌రాలుగా మారుతున్నాయ‌ట‌. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న వ్య‌క్తంచేస్తున్నాయ‌ట‌. చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌తో 2014 ఎన్నిక‌ల ఫ‌లితాలు తారుమారయ్యే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. స్వేచ్ఛ ఇవ్వ‌క‌వ‌పోవ‌డంతో బొత్స […]