భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ)కి ప్రతి సంవత్సరం కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బకు భారీ నష్టాన్ని మిగిల్చేలా ఉందని అంటున్నారు. ఐపీఎల్ ఆడుతున్న క్రికెటర్లు వరుసగా కరోనా బారిన పడటంతో అ లీగ్ను నిరవధికంగా వాయిదా వేశారు. మ్యాచులు మళ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్న విషయంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. అయితే టోర్నీ సజావుగా సాగి ఉంటే స్పాన్సర్లు, ప్రసారకర్తల నుంచి మొత్తం డబ్బులు […]