భీమ్లా నాయక్ కోసం నిత్యామీనన్ పారితోషికం అంతేనా..?

మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ఇద్దరూ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సాగర్. కె. చంద్ర ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో ఈ […]