ప్రస్తుతం జరుగుతున్న ఒలంపిక్స్ లో భాగంగా భారత్ కు మరో పతకం లభించింది. రెస్లింగ్ విభాగంలో భాగంగా నేడు కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత రెజ్లర్ బజరంగ్ పునియా విజయం సాధించడంతో భారత్ ఖాతాలో ఆరవ పతకం నమోదయింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 65 కేజీల విభాగంలో కజకిస్తాన్ రెజ్లర్ నియోజ్ బెకొవ్ పై బజరంగ్ ఏకంగా 8 – 0 తేడాతో విజయకేతనం ఎగరేశాడు. ఈ మ్యాచ్ లో బజరంగ్ తన […]