టీడీపీ-జనసేనల మధ్య అధికారికంగా పొత్తు ఇంకా సెట్ కాలేదు..కానీ ఇప్పటినుంచే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. పలు సీట్లలో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఏ ఏ సీట్లలో ఓట్లు చీల్చి గెలుపోటములని తారుమారు చేశారో.ఆ సీట్లని ఇప్పుడు జనసేన కావాలని అనుకుంటుంది. పొత్తులో భాగంగా ఆ సీట్లు తీసుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో మూడు సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది. కృష్ణాలో 7 సీట్లు […]