నంద్యాల‌లో టీడీపీని ఓడించాల‌ని గోదావ‌రి జ‌నాల ర్యాలీ

నంద్యాల‌లో టీడీపీని ఓడించాల‌ని వైసీపీ వాళ్లు, వైసీపీని ఓడించాల‌ని టీడీపీ వాళ్లు ర‌క‌ర‌కాల స్కెచ్‌లు వేస్తున్నారు. అక్క‌డ స్కెచ్‌లు అలా ఉంటే క‌ర్నూలు జిల్లాకు అవ‌త‌ల జిల్లాల‌కు చెందిన జ‌నాలు కూడా నంద్యాల‌లో వైసీపీకి ఓట్లేసి టీడీపీని ఓడించాల‌ని ర్యాలీలు చేస్తుండ‌డం విశేషం. గోదావ‌రి జిల్లాల పేరు చెపితే అధికార టీడీపీకి ఎంత కంచుకోట‌లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌శ్చిమగోదావ‌రి జిల్లా పేరు చెపితే మొత్తం ప‌సుపే గుర్తుకు వ‌స్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో 15 అసెంబ్లీ […]