ఏపీలో బీజేపీ వ్యూహం బాగానే ఉంది. ఏకంగా 10 నుంచి 15 అసెంబ్లీ.. 5 నుంచి 6 పార్లమెంటు స్థానాల్లో విజ యం దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. పార్లమెంటు సభ్యుల విషయంలో కేం ద్రం .. అసెంబ్లీ విషయంలో రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కేంద్రం.. తరచు గా కేంద్ర మంత్రులను ఎంపిక చేసిన నియోజకవర్గాలకు పంపుతున్న విషయం గమనార్హం. ముఖ్యంగా పోల వరం ప్రాంతానికి కేంద్ర మంత్రులు వస్తున్నారు. ఇక్కడ […]
Tag: AP
గుడివాడపై చంద్రబాబు గురి.. నయా స్కెచ్…!
అత్యంత కీలకమైన నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గుడివాడపై చంద్రబాబు తనదైన ముద్ర వేస్తారా? ఇక్కడ టీడీపీకి ఆయన ప్రాణం పోస్తారా? ఇదీ.. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్న ఆసక్తికర చర్చ. ఎందుకంటే.. త్వరలోనే చంద్రబాబు ఇక్కడ పర్యటించనున్నారు. మరో రెండు రోజుల్లోనే ఆయన ఇక్కడ జిల్లాలో యాత్ర పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గుడివాడ నియోజకవర్గంలో ఆయన మినీ మహానాడును నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. నిత్యంచంద్రబాబును తిట్టిపోయడం.. టీడీపీని తిట్టిపోయడమే పనిగా […]
విజయవాడలో టీడీపీ, వైసీపీకి చెక్ పెడుతోన్న ఇద్దరు జనసేన నేతలు…!
విజయవాడలో మూడో పార్టీ దూకుడు పెరిగింది. ఇప్పటి వరకు నువ్వా నేనా అన్నట్టుగా ఉన్న వైసీపీ, టీడీపీలకు ఇప్పుడు పోటీగా జనసేన తెరమీదికి వస్తోంది. ఇక్కడ నుంచి యువ నాయకులుగా .. ఇద్దరు కీలక వ్యక్తులు జనసేన తరఫున బాణిని వినిపిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా మేమున్నామంటూ.. వారు ముందుకు వస్తున్నారు. దీంతో టీడీపీ వర్సెస్ వైసీపీ రాజకీ యాల్లో ఇప్పుడు జనసేన కూడా చేరడం గమనార్హం. వారే.. పోతిన మహేష్, సోడిశెట్టి రాధా. ఈ ఇద్దరు […]
ఆ రెండు జిల్లాల్లోనూ టీడీపీ టెన్షన్ పడుతోందా..?
జిల్లాల వారీగా చూసుకుంటే.. టీడీపీకి బలమైన కేడర్ ఉంది. నాయకులు కూడా ఉన్నారు. ఏ నియోజకవ ర్గాన్ని చూసుకున్నా.. దాదాపు అన్ని చోట్ల కూడా నాయకులు రెడీ అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజ యం లక్ష్యంగా దూసుకుపోయేందుకు ఎవరికి వారు వ్యక్తిగత ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. గుంటూరు, కృష్ణా జిల్లాల విషయంపై టీడీపీ టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఈ రెండు జిల్లాలు కూడా పార్టీకి అత్యంత ముఖ్యం. అయితే.. ఈ రెండు […]
పేర్ని నానికి ఈ సారి జగన్ టిక్కెట్ ఇవ్వరా…రీజన్ ఇదేనట ?
కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. గత కొంత కాలంగా బందరు ఎంపీ వల్లభనేని బౌలశౌరిని మాజీ మంత్రి బందరు ఎమ్మల్యే పేర్ని నాని మధ్య నివురుగప్పిన నిప్పుల్లా ఉన్న విబేధాలు ఇప్పుడు మరింత తీవ్రం అయ్యాయి. రెండు రోజుల క్రిందట తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఎంపీ బాలశౌరిని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీ తీవ్రస్థాయిలో రెచ్చిపోవడంతో పాటు పేర్ని నానిని టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. వీరిద్దరు కాపు […]
తెగించైనా వంశీని ఓడిద్దాం అంటున్న వైసీపీ…!
పార్టీ మారిన టిడిపి రెబల్ ఎంపీ వల్లభనేని వంశీకి అధికార పార్టీ వైసీపీలో ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిగా పరిస్థితి వుంది. టిడిపి నుంచి గెలుపొందిన వల్లభనేని వంశీ ని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న జగన్ అప్పటివరకు గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన నేతలను సంతృప్తి పరచలేకపోతున్నారు . దీంతో గన్నవరంలో వైసిపి రాజకీయం ప్రతి రోజు రగులుతూనే ఉంటుంది. ఇప్పటికే ఎన్నో సార్లు వంశీకి వైసీపీలో వంశీ ప్రత్యర్థులుగా ఉన్న నేతలకు మధ్య […]
లోకేష్కు ఎన్టీఆర్ టెన్షన్ తప్పిందా…!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్కు ప్రధాన సంకటం తప్పిందా? ఆయన ఇప్పటి వరకు ఏ విషయంపై అయితే.. ఇబ్బంది ఉంటుందని భావించారో.. అది దాదాపు పోయిందా? అంటే.. ఔననే అం టున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. లోకేష్కు ప్రధానంగా ప్రసంగించడం రాదనే వాదన ఉంది. ఆయ న నాలుగు మాటలు మాట్లాడే.. రెండు తప్పులు వస్తాయనే పేరు ఉంది. అయితే.. మహానాడుకు ముందు నుంచి కూడా ఆయన భారీగా కసరత్తు చేశారు.. ఎక్కడా తప్పులు […]
మహానాడులో సమాధానం లేని ప్రశ్నలు ఇవే…!
ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు అనూహ్యమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు, కేడర్ తర లి వచ్చారు. రెండు రోజులు కూడా నేల ఈనిందా! అన్న టైపులో ప్రజలు జోరెత్తారు. చంద్రబాబు కూడా చాలా ఆనందపడ్డారు. అనుకున్న దానికన్నా కూడా.. ఎక్కువ మంది వచ్చారంటూ.. ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన మహానాడును తలపించిందని.. చంద్రబాబు చెప్పారు. వచ్చి న వారంతా.. అనేక నిర్బంధాలను తట్టుకుని మరీ.. వచ్చారని.. చంద్రబాబు అన్నారు. అయితే.. ఇంతబాగా […]
ఈ సారి విజయవాడ ఎంపీ కుర్చీ టీడీపీదా.. వైసీపీకా…!
ఔను! విజయవాడ ఎంపీ సీటు ఎవరిది? వైసీపీదా? టీడీపీదా? ఇదీ.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. గత 2014, 2019 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ గెలుచుకుంది. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత.. ఇప్పటి వరకు ఇక్కడ కనీసం.. వైసీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకోలేక పోయింది. దీంతో టీడీపీ హవానే కొనసాగుతోంది. అయితే.. వచ్చే 2024 ఎన్నికల నాటికి.. ఇక్క డ పాగా వేయాలని.. వైసీపీ భావిస్తోంది. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ వరుస […]