వచ్చే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పొత్తులు పొడిచేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీ-జనసేనలు పొత్తు దిశగా సమాలోచనలు చేస్తున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే.. టీడీపీతో కలిసి పనిచే సేందుకు.. బీజేపీ ససేమిరా అంటోంది. గతంలో మోడీని చంద్రబాబు అవమానించారని.. ఆయనకు వ్యతిరేకంగా.. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టారని.. కుటుంబం లేని వారికి మహిళల విలువ ఏం తెలుస్తుందంటూ..వ్యాఖ్యానించారని.. అలాంటి పార్టీతో పొత్తుకు తాము ఎలా ముందుకు వస్తామని.. పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయంలో ఓ వర్గం […]
Tag: AP
పొత్తుల సంకేతాలు.. జనం మైండ్ మార్చేస్తున్నాయా…!
రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి ఒకే మాట వినిపిస్తోంది. అదే.. పొత్తులు.. బాబూ.. పొత్తులు.. అనే మాట. ఎ వరు ఎవరితో జత కడతారు.. అనే మాట పక్కన పెడితే.. అసలు ఎన్నికలకు రెండేళ్ల ముందే.. ఈ పొత్తుల విషయం చర్చకు రావడం.. ప్రజల్లో ఎలాంటి సంకేతాలను పంపిస్తుందనేది చర్చకు దారితీస్తోంది. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? పార్టీలు ఎందుకు పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు? అనే విషయాలు చర్చకు వస్తున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీ-జనసేన(పొటీ […]
షాకింగ్: రాజకీయాలకు ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు గుడ్ బై…!
ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్లో రగులుతున్నారు. వీరి బాధలు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్రమే తమ సామాజిక వర్గానికి చెందిన జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా తమను జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని… పైగా సజ్జల లాంటి వాళ్లే పైన చక్రాలు తిప్పేస్తూ ఉండడంతో రాజకీయంగా దశాబ్దాల నుంచి తమకు ఎంత అనుభవం ఉన్నా ఉపయోగం లేదని వారు వాపోతున్నారు. పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఏకంగా 50 మంది […]
విజయవాడ వైసీపీ టిక్కెట్ కోసం ఇంత పోటీ ఉందా….?
రాష్ట్రంలోని ఏ పార్టీకైనా.. విజయవాడ నగరం కీలకం. ఇక్కడ పట్టు పెంచుకుంటే..రాష్ట్రంలో ఎక్కడైనా వాయిస్ వినిపించవచ్చనే ధీమా ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ప్రస్తుతం వైసీపీకి ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి చూస్తే.. వైసీపీకి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై ఉన్న భరోసా..సెంట్రల్ నియోజకవర్గంపై లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మల్లాది విష్ణు ఉన్నారు. అయితే.. ఆయన పనితీరు […]
పవన్ను అందరూ ఒంటరోడ్ని చేసేశారా…!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయ న చేపట్టి కౌలు రైతుల భరోసా యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. దీనిపై ముందుగానే… కొన్ని విశ్లే షణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలుఅనేకం ఉన్నాయని..ఇ ప్పటికిప్పుడు.. జగన్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసినవి కావని.. కొందరు మేధావులే చెప్పారు. అంతేకాదు.. స్వామినాథన్ కమిటీ చేసిన సూచనలు పాటిస్తే.. సరిపోతుందని అంటున్నారు. అయితే.. వీటి వ్యవహారం.. కేంద్రంలో ఉంది. వీటిని […]
టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వచ్చే పండుగ మహానాడు. ప్రతి మే నెలలోనూ.. పసుపు పండుగను ఘనంగా చేసుకుంటారు. పార్టీ కార్యక్రమాలను.. భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో పార్టీ నిర్దేశాలను కూడా ఈ సభలో చర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా హాజరు కావడం తెలిసిందే. అయితే.. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా.. మహానాడును వర్చువల్గా నిర్వహించుకున్నారు. ఈ సారి […]
టీడీపీకి ఇది అతి పెద్ద డేంజర్ ప్రాబ్లమ్… బాబు జాగ్రత్త పడకపోతే మునిగిపోతారు..!
ఔను! ప్రదాన ప్రతిపక్షం టీడీపీలో ఒక కీలకమైన ఇబ్బంది కర పరిణామం.. కలవరపెడుతోంది. పార్టీలో గతంలో ఉన్న విధంగా ప్రస్తుతం మహిళా నేతలు లేకుండా పోయారు. అన్నగారి హయాంలోనూ.. తర్వాత కూడా.. కొన్నాళ్ల వరకు మహిళలు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వారి కోసమే. అన్నగారు ఎన్టీఆర్.. తెలుగు మహిళ.. అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. వారిని ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉన్నప్ప టికీ.. ఆశించిన సంఖ్యా బలం లేకపోవడం గమనార్హం. ఎక్కడ ఎప్పుడు ఏ […]
ఎందరు ఎర్త్ పెడుతున్నా ఆ లేడీ ఎమ్మెల్యేకే మళ్లీ సీటు… అసలు కిటుకు ఇదే…!
రాజకీయాల్లో ఎవరైనా.. తమకు లబ్ధి చేకూరుతుందంటే.. ఒక విధంగా.. లేదంటే మరో విధంగా వ్యవహరించ డం.. మామూలే. రాజకీయాల దగ్గర తమ్ముడు తమ్ముడే.. అనే టైపునాయకులు చాలా మంది ఉన్నారు. త మకు సొంత ప్రయోజనాలే ముఖ్యం. తర్వతే ఏవైనా.. ఇప్పుడు అదే విషయం వైసీపీలోనూ చర్చగా మారిం ది. గుంటూరు జిల్లాలోని కీలకమైన తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఉండవల్లి శ్రీదేవికి […]
అనిల్కుమార్కు జగన్ మార్క్ చెక్.. మామూలుగా లేదే…!
ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం భిన్నమైన రాజకీయాలు కనిపిస్తాయి. దూకుడుగా ఉన్న నాయకులకు ముకుతాడు వేయడంలో పార్టీ అధినేత జగన్ ముందుంటారు. ఆయన ఎవరు చెప్పినా.. వినరు. కానీ, అదేసమయంలో తాను చేయాలని అనుకున్నది చేస్తారు. ఇలానే.. తాజాగా మాజీ అయిన.. నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విషయంలోనూ.. జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. నిజానికి […]