ఇటీవల రష్మిక మందన హీరోయిన్గా నటించి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మూవీ యానిమల్. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను రూపొందించబోతున్నట్లు సందీప్ రెడ్డివంగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ఈ సీక్వెల్లో నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయితున్నాయి. రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమా ద్వారా కోలీవుడ్కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తరువాత నటుడు శశి కుమార్ భార్యగా నటించి ప్రశంసలు […]