డైరెక్టర్ దినేష్ నర్రా దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ఏవమ్ జగత్’. ఈ సినిమాకు మణిరత్నం నాయుడు, రాజేశ్వరి నిర్మాతలుగా చేస్తున్నారు. ఇక ఇందులో కిరణ్ గేయ, ప్రకృతి వనం ప్రసాద్, రిటైర్డ్ బ్రిగేడియర్ గణేశం, ఇనాయ సుల్తానా, స్కంద అముదాల, సంజయ్, భూపేష్ వడ్లమూడి, ఫయాజ్ అహ్మద్, దినకర్, స్వప్న గొల్లం, సరస్వతి కరవాడి, విజయలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచంలో ఎన్నో మార్పులు జరగటంతో ప్రజలు వివిధ దేశాలలో స్థిరపడటం.. దీని వల్ల దేశం […]