ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ సెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ముగ్గురు మొనగాళ్లు. అభిలాష్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో శ్రీనివాస్ రెడ్డి చెవిటివాడిగా.. దీక్షిత్ శెట్టి మూగవాడిగా.. వెన్నెల రామారావు అంధుడిగా మూడు […]