మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్నారట. కాపు ఉద్యమం నేపథ్యంలో దాసరి నారాయణరావు ఒక్కసారిగా ‘పెద్ద నాయకుడు’ అయిపోయారు. ఈయన చుట్టూనే చిరంజీవి కూడా కనిపిస్తుండడంతో కాపు సామాజిక వర్గం, కొత్త పార్టీ గురించి దాసరి నారాయణరావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారమ్. ఇదివరకు చిరంజీవిపై నమ్మకం పెట్టుకుంది కాపు సామాజిక వర్గం. అది వమ్మయ్యింది. పవన్కళ్యాణ్ కూడా జనసేనతో కాపు సామాజిక వర్గంలో ఆశలు రేపారు. ఆయనా వారి అంచనాల్ని అందుకోలేకపోయారు. […]
Category: Politics
చంద్రబాబు నాన్చుడు-కెసిఆర్ దూకుడు..
తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ దూకుడుగా వెళుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా, పార్టీ ఫిరాయించిన నేతలకు పదవులు కూడా కట్టబెడుతున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఆశావహుల్ని వెయిటింగ్లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబుని కవ్వించడానికి కెసియార్ ఇంకోసారి పదవుల పందేరం స్టార్ట్ చెయ్యనున్నారని సమాచారమ్. ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కెసియార్ భావిస్తున్నారట. అలాగే మాజీ ఎంపీ వివేక్కి ఉప ముఖ్యమంత్రి ఇవ్వనున్నారని గుసగుసలు […]
కెసిఆర్ ఆకర్ష్ మజ్లీస్ ను తాకేనా!!
టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరొకరుగా కారెక్కేస్తోంటే, కాంగ్రెస్ పార్టీ సంబరపడింది. కాంగ్రెస్ ఖాళీ అవుతోంటే టీడీపీ సంబరపడ్తోంది. ఇదంతా చూసి, బీజేపీ తమకేంటి సంబంధం అన్నట్లు వ్యవహరిస్తోంది. మజ్లిస్ పార్టీ అయితే అసలు తాము తెలంగాణలోనే వున్నామా.? తెలంగాణ రాజకీయాలతో మమేకమయి వున్నామా? లేదా.? అన్నట్లే వుంటోంది. నిన్న టీడీపీ..ఆ తర్వాత వైెస్సార్సీపీ.. ఇప్పుడు కాంగ్రెస్.. రేపు ఇంకో పార్టీ. ఆ ఇంకో పార్టీ బీజేపీ కావొచ్చు, మజ్లిస్ పార్టీ కావొచ్చు. ఒక్కసారి ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ అయ్యిందంటే, […]
జాక్ పాట్ కొట్టనున్న వివేక్..
రాజు తలచు కుంటే దెబ్బలకి కరువా అన్నట్టుంది తెలంగాణా రాజకీయ సిత్రం.కెసిఆర్ కరుణ వుంటే చాలు రాత్రికి రాత్రి ఏ జాక్ పాట్ అయినా తగలోచ్చు.ఒకసారి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చి చేరి.. తిరిగి కాంగ్రెస్ పార్టీ లోకి వెళ్లిపోయి.. ఎన్నికలను ఆ పార్టీ నుంచే ఎదుర్కొని తిరిగి ఇప్పుడు టీఆర్ ఎస్ లోకి వచ్చి చేరిన కాకా తనయుడు వివేక్ కు ఇప్పుడు జాక్ పాట్ తగలనుందని టిఆర్ ఎస్ లో టాక్. ప్రస్తుతానికి మాజీ […]
జానారెడ్డి దిమ్మతిరిగే స్కెచ్!!
జానారెడ్డి ఉన్నట్టుండి… పెద్ద ప్రెస్ మీట్ పెట్టి మరీ… సీఎల్పీ కి రిజైన్ చేస్తానడడం వెనుక పెద్ద స్టోరీయే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టి ఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతొ టిడిపి, కాంగ్రెస్ నాయకులను తనలో కలిపేసుకుంది. ఇక ఇప్పుడు గులాబీ గురి జానారెడ్డి పై నే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో రాలేనని చెప్పిన జానా… తన కొడుకు విషయంలో ఒక క్లారిటీకి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈమేరకు గులాబీ […]
టిడిపి ఇలాఖాలో అగ్గి రాజేస్తున్న బిజెపి!!
పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాజాగా మరోసారి జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమంటూ తీవ్రస్థాయి నిర్ణయాలకు రెడీ అవుతున్నారు. ఈ […]
కాపు నేతల్లో కుమ్ములాటలు!!
ముద్రగడ దీక్షను అడ్డుపెట్టుకుని ప్రాబల్యం కోల్పోయిన కాపు ప్రముఖులు తమ ఇమేజ్ పెంచుకోవాలన్న ఎత్తుగడతో ఉన్నారా? మరికొందరు ముద్రగడ భుజంపై తుపాకి పెట్టి బాబుకు గురిపెట్టారా? వారి కలయిక వల్ల కులానికి నష్టమే తప్ప లాభం లేదా? అధికారంలో ఉన్నప్పుడు కనిపించని వీళ్లంతా ఇప్పుడు గళం విప్పడాన్ని సొంత సామాజికవర్గమే నమ్మడం లేదా? కాపు సంఘాలు, నాయకుల మాటల బట్టి ఇలాంటి సందేహాలే తెరపైకొస్తున్నాయి. రంగాను పోగొట్టుకున్నాం. ముద్రగడను కోల్పోయేందుకు సిద్ధంగా లేమన్న నినాదంతో ఒకే వేదికపైకొచ్చిన […]
చంద్రబాబు కి మెట్రో చీఫ్ శ్రీధరన్ షాక్!!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు ప్రాజెక్టుకు గట్టి ఎదురుదెబ్బతాకింది. ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంటానని ఢిల్లీ మెట్రో చీఫ్ శ్రీధరన్ ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎంతో చర్చ సాగింది. ఈ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై శ్రీధరన్ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిధులు కేటాయించకుండా 2019 నాటికి ప్రాజెక్టును ఎలా పూర్తిచేస్తామని ఆయన ప్రశ్నించారు. ‘ఇప్పటి వరకు సరిగా నిధులు, వసతులు కల్పించలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉన్నట్లు […]
కాపులను బీసీల్లో చేర్చడం సాధ్యమేనా…
కాపులను బిసిల్లోకి చేర్చటం డిమాండ్ చేసినంత సులభమా? పోనీ కాపులను బిసిల్లో చేరుస్తామని హామీ లిచ్చినంత మాత్రాన సాధ్యమవుతుందా? ఇపుడు ఈ ప్రశ్నలే రాష్ట్రంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పై రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అగ్రవర్ణాలుగా చెలామణి అవుతున్న కాపులను బిసిల్లోకి చేర్చాలంటే చాలా పెద్ద ప్రహసనమే జరపాల్సి ఉంటుంది. నిర్ణయం రాష్ట్ర స్ధాయిలో తీసుకున్నా ఆమోదం కొరకు పార్లమెంట్ దాకా వెళ్ళాల్సి వుంటుంది. ఆర్టికల్ 9కి సవరణలు చేయనిదే […]