మడమ తిప్పే అవకాశం లేదంటున్నారు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం! శశికళ వర్గంపై పోరు ఆగదు అని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించడంతో.. తదుపరి కార్యాచరణపై పన్నీర్ వ్యూహాలు రచిస్తున్నారు. తనపై వేటు పడటం ఖాయమని నిర్ణయించుకున్న ఆయన.. సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకేలో కొనసాగలేక.. డీఎంకేలో చేరే అవకాశాలు లేకపోవడంతో సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారట. పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారుచేసినట్టు […]
Category: Politics
బాబు చతురతలో చిక్కుకున్న బీజేపీ.
వ్యూహ రచనలో ఏపీ సీఎం చంద్రబాబును మించిన వారు లేరనేది అందరికీ తెలిసిన విషయమే! మిత్ర పక్షం బీజేపీని కూడా తన చతురతతో ఇబ్బంది పెట్టి.. తెలివిగా పనులు చేయించుకుంటున్నారు. ఏపీ బీజేపీ నేతలు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. అవి బీజేపీ అధిష్ఠానానికి ఏమాత్రం చేరకుండా చేయడంలో సఫలమవుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ల కేటాయింపుల్లోనూ బాబు చతురత బయటపడిందట. బీజేపీకి టికెట్ ఇవ్వలేదనే మాట నుంచి తనను కాపాడుకోవడానికి, ఇచ్చినా గెలుపొందలేకపోయారనే అపవాదు బీజేపీపై నెట్టేయడానికి సూపర్ […]
టీఆర్ఎస్ ఎంపీగా గుత్తా జ్వాల..! రెండు నియోజకవర్గాలపై కన్ను..!
బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా ఆమె ఎంత ఫేమస్సో.. ఆటలో రాజకీయాల్లోనూ ఆమె అంతే ఫేమస్సు!! నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తూ.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది గుత్తాజ్వాల! ప్రస్తుతం ఆమె ఆటకు గుడ్బై చెప్పాలనే యోచనలో ఉందట. అయితే ఏంటి అంటారా! ఆటకు ఫుల్స్టాప్ పెట్టి.. రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాని భావిస్తోందట. అంతేగాక తెలంగాణలో టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకుందట. ఈ మేరకు సంబంధింత నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అంతేగాక ఎక్కడి నుంచి పోటీ […]
బలపరీక్ష వెనుక పళని స్వామి `హైబడ్జెట్` మూవీ
తమిళనాట ఎన్నో రాజకీయ పరిణామాల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. చిన్నమ్మ నమ్మినబంటు పళనిస్వామి బల పరీక్షలో విజయవంతంగా గట్టెక్కారు. ఎమ్మెల్యేలు అంతా చేజారిపోరనే ధీమా.. అంతా తనకే మద్దతు ఇస్తారనే ఆత్మవిశ్వాసం ఆయనలో తొలి నుంచి మెండుగా ఉన్నాయి. అయితే దీని వెనుక చాలా `హైబడ్జెట్` కథే నడించిందని సమాచారం. గెలుపు కోసం.. అంతకుమంచి సీఎం కుర్చీని దక్కించుకునేందుకు చేతి చమురు బాగానే వదుల్చు కున్నారట. ఎన్నికల్లో ఖర్చు పెట్టే దాని కంటే.. `అంతకు మంచి` […]
కర్నూలులో టీడీపీకి మరో బిగ్ షాక్.. వైసీపీ బలం రెట్టింపైనట్టే!!
కర్నూలులో టీడీపీకి భారీ షాక్ తగలబోతోంది. నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేరికతో జిల్లాలో పార్టీ బలపడుతుందని ఊహించిన అధిష్ఠానానికి.. ఇప్పుడు అదే తలనొప్పిగా మారింది. బలపడాల్సిన చోట.. మరింత బలహీనంగా మారుతోంది. ఇప్పటికే పార్టీ సినియర్ నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకుని.. జగన్ చెంతకు చేరిపోయారు. ఇప్పుడు భూమా చేరికను తొలి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం కూడా.. వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం! జిల్లాలో ఇద్దరు […]
తమిళ అసెంబ్లీ సాక్షిగా ఓడిన ముగ్గురు
తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళనిస్వామి బల పరీక్షలో నెగ్గుతారా ? లేదా ? అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈ రోజు జరిగిన బలపరీక్షలో పళనిస్వామి రాజకీయ చతురత ముందు మరోసారి పన్నీరు సెల్వం, డీఎంకే బొక్కబోర్లపడ్డాయి. తమిళ అసెంబ్లీలో కురుక్షేత్రాన్ని తలపించేలా జరిగిన అవిశ్వాస తీర్మానంలో సీఎం పళనిస్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటువేశారు. వ్యతిరేకంగా 11 వ్యతిరేక ఓట్లుపడ్డాయి. ఇక ఈ బలపరీక్షలో పైకి పన్నీరు సెల్వం ఓడినట్లు కనిపిస్తున్నా ఓవరాల్గా మాత్రం […]
టీడీపీ ఎమ్మెల్సీ సీట్లు దక్కేది వీళ్ళకేనా!
ఆంధ్రప్రదేశ్లో శాసనమండలికి వెళ్లే పెద్దల జాబితా సిద్ధమైంది. తీవ్ర చర్చలు, సామాజిక వర్గాల బేరీజు, ఆశావహుల సీనియారిటీ వంటి అన్ని అంశాలను పరిశీలించి ఎట్టకేలకు తుది లిస్ట్ను తయారుచేసినట్టు తెలుస్తోంది. కొత్తగా వచ్చిన వారితో పాటు పార్టీలో ఎంతో కాలం నుంచి కొనసాగుతున్న సీనియర్లకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్న విషయం తెలిసిందే! ఈ మేరకు అనేక తర్జనభర్జనల అనంతరం దీనిని రూపొందినట్లు తెలుస్తోంది. అయితే ఆరో అభ్యర్థిని కూడా గెలిపించుకునేందుకు సీఎం పక్కా […]
మూడేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు తెలిస్తే షాకే..
విభజనతో 16వేల కోట్ల తీవ్ర లోటు బడ్జెట్తో ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ ఆ నష్టం కొనసాగుతూనే ఉంది. దీంతో అప్పు ఇచ్చే వారి కోసం ఏపీ ఎదురుచూస్తుంటే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి కూడా ఇలానే మారిందట. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణ సాధన వైపు అడుగులేస్తోందని నాయకులు ఊదరగొడుతున్నారు. అయితే ఇదంతా కేవలం ఆ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమేనట. ఇప్పుడు తెలంగాణ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోతోందట. ఈ […]
బాబు మజాకా … దెబ్బకి రావెల విలవిల
ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం రోజురోజుకూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ఆయన నియోజకవర్గంలోనూ ఆయనపై వ్యతిరేకత అధికమవుతోంది. కొద్ది గంటల పాటు.. సెక్యూరిటీని సైతం పక్కనపెట్టి వెళ్లడంతో రావెలపై పార్టీలో నిఘా పెరిగింది. అయితే ఇంత అవకాశమిచ్చినా రావెలలో మార్పు రాకపోవడంతో చంద్రబాబు తనయుడు లోకేష్ రంగంలోకి దిగారు. మంత్రి పోర్ట్ పోలియోకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇక లోకేష్ కనుసన్నల్లోనే రావెల విధులు నిర్వర్తించేలా […]