ఎమ్మెల్యేల‌ను అడ్డంగా ఇరికించేసిన జ‌గ‌న్‌..!

ఔను! త‌ప్పు నాది కాదు..ఎమ్మెల్యేల‌దే!- అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌. స్వ‌యంగా తాను ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌క‌పోయినా.. మాజీ మంత్రులు.. నాయ‌కుల‌తో ఆయ‌న త‌న మాట‌గానే చెప్పించారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు “మా ఎమ్మెల్యే త‌ప్పులేదు!“ అని అనుకున్న వారు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేను అనుమానంగా చూడాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నే టాక్ వినిపిస్తోంది. ఇది ఆశించిన ప‌రిణామం కాద‌ని, క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యే మ‌రింత బ‌ల‌హీనం అవుతార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏం జ‌రిగిందంటే.. గ‌త 2019 […]

మోడీ బంప‌ర్ ఆఫ‌ర్ మిస్ చేసుకున్న మెగాస్టార్‌…?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్రమోడీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారా ? ఆ ఆఫర్ గొప్పదే అయినా మెగాస్టార్ దానిని తోసిపుచ్చారా ? చిరు ఆ ఆఫ‌ర్ వ‌ద్దనుకున్నాకే ఆ ఆఫ‌ర్ మ‌రో వ్య‌క్తికి వెళ్లిందా ? అంటే ఎస్ అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ఆ ఆఫ‌ర్ ఏంటో కాదు మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపడమే ఆ ఆఫర్. అయితే ఇప్పటికే రాజ‌కీయాలు వ‌దిలేసుకుని.. మ‌ళ్లీ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకుంటోన్న […]

రాజంపేట నుంచి జ‌గ‌న్ పోటీ.. మారుతున్న వ్యూహాలు..!

మార్పు స‌హ‌జం. రాజ‌కీయాలు అయితే మ‌రింత‌గా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పుడు వైసీపీలో నూ ఇలాంటి మార్పులే వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా త‌న సొంత గ‌డ్డ క‌డ‌ప‌లో వైసీపీ వ్యూహాల ను మార్చేందుకు సీఎం జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న జ‌గ‌న్‌.. ఆ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు ఉన్న స‌మ‌స్య‌ల‌ను కూడా ప‌రిష్క‌రించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం […]

వైసీపీలో మొక్కుబ‌డి మంత్రులు… ఫొటోల‌కు ఫోజులు మాత్ర‌మే..!

“అన్నా.. పార్టీ తిరిగి గెల‌వాలంటే.. మీరు ప్ర‌జ‌ల్లో ఉండాలి. అంద‌రూ క‌లిసి.. ప్ర‌జ‌లకు మ‌న ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు వివ‌రించండి!“ ఇదీ.. సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట‌. అయితే.. దీనిని ఎంత‌మంది మంత్రులు… పాటిస్తున్నారు? ఎంత‌మంది ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్నారు? అనేది ప్ర‌ధాన స‌మ‌స్యగా మారింది. పైగా.. మంత్రి నారాయ‌ణ స్వామి, గుమ్మ‌నూరు జ‌య‌రాం, బూడి ముత్యాల‌నాయుడు, చెల్లుబోయిన వేణు.. ఇలా 12 మంది వ‌ర‌కు మంత్రులు ఈ కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు. ఎక్క‌డిక్క‌డ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని.. […]

ఈ సారి టీడీపీ టిక్కెట్ కావాలంటే కొత్త రూల్ పాటించాల్సిందే !!

ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి పార్టీ అధిష్టానం పెడుతోన్న రూల్స్‌తో మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా లేని కొత్త రూల్స్‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. ఎంత పెద్ద నేత అయినా.. ఎంత సీనియ‌ర్ నేత అయినా కూడా ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ కావాలంటే ముందు డ‌బ్బు సంచులు ఉండాల‌ట‌. ఈ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పేస్తున్నార‌ట పార్టీ పెద్ద‌లు. వచ్చే ఎన్నికలు పార్టీకి.. ఇంకా […]

షాక్‌: జ‌న‌సేన గూటికి ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యేలు…!

ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. అధికార వైసీపీలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆ పార్టీలో బండి ఇప్ప‌టికే ఓవ‌ర్ లోడ్ అయిపోయింది. ప్ర‌స్తుతం పార్టీ స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో పాటు గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లోనూ .. ఉప ఎన్నిక‌ల్లోనూ తిరుగులేని భారీ విజ‌యాలు న‌మోదు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ల కోసం విప‌రీత‌మైన పోటీ నెల‌కొంది. మ‌రోవైపు జ‌గ‌న్ క‌నీసం 60 – 70 […]

అచ్చెన్నకు అందుకే ఈ అరుదైన గౌరవం …!

తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్రమోడితో కలిసి వేదికను పంచుకునే అదృష్టం అచ్చెన్నకు దక్కింది. ఇంతటి అరుదైన గౌరవం అచ్చెన్నకు ఎలా దక్కింది ? ఎలాగంటే 4వ తేదీన మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని మోడి ఆవిష్కరించబోతున్నారు. భీమవరంలో జరగబోయే కార్యక్రమంలో హాజరవ్వాలంటు ప్రతిపక్షాలకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుండి ఆహ్వానాలు అందాయి. ఇందులో భాగంగానే తెలుగుదేశంపార్టీకి కూడా […]

తెలంగాణ రాజ‌కీయాల్లో చిరంజీవి, మోహ‌న్ బాబు…!

కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జ‌గ్గారెడ్డి స‌రికొత్త వ్యాఖ్య‌లు చేశారు. ప‌రోక్షంగా పాత ప్ర‌త్య‌ర్థుల‌ను క‌లిసేలా చేస్తున్నారు. చిరంజీవి-మోహ‌న్ బాబు బంధాన్ని గుర్తు చేసి పాత జ్ఞాప‌కాల్లోకి తీసుకెళ్లిపోయారు. ప్ర‌ధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ ల మ‌ధ్య వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డానికి సినిమాటిక్ గా తీసుకెళ్ల‌డం జ‌గ్గారెడ్డికే చెల్లింది. ఆయ‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లోనే కాకుండా సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. రెండు రోజుల క్రితం జ‌గ్గారెడ్డి మాట్లాడుతూ మోదీ, కేసీఆర్ బంధాన్ని త‌ప్పుప‌ట్టారు. కేసీఆర్ నిజంగానే బీజేపీని […]

సోము ఇలా.. కేంద్రం అలా.. టీడీపీపై క్లారిటీ ఇస్తుందా..!

తెలుగు దేశం పార్టీ విష‌యంలో రాష్ట్ర బీజేపీ అనుస‌రిస్తున్న వైఖ‌రి స్ప‌ష్టంగానే ఉంది. ఇక్కడి నాయ‌కు లు.. టీడీపీని స‌సేమిరా ఒప్పుకోవ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము జ‌న‌సేనతోనే క‌లిసి పోటీ చేస్తామ‌ని చెబుతున్నారు. నిజానికి ఇలా చేసుకునే గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయా మ‌నే వాద‌న బీజేపీలో ఉంది. ఈ ప‌రిస్థితిని అధిగ‌మించి.. బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవాల‌ని.. కొంద‌రు చెబుతున్నారు. ఇక‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము మాత్రం.. […]