ఒక నాయకుడు ఎంత వరకు ఉండాలో .. అంత వరకు ఉంటే .. ఎలాంటి సమస్య రాదు. కానీ, దానికిమిం చి అడుగులు వేస్తేనే సమస్య. అంతా తానే అయినట్టు.. అధిష్టానం దగ్గర తనకు పలుకుబడి ఉన్నట్టు.. నాయకులు హామీలు గుప్పిస్తే.. ఇదిగో ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే మాదిరిగా పరిస్థితి మారిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యేపై వైసీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఆయన పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. […]
Category: Politics
పేపర్ కటింగులు పెరుగుతున్నాయ్.. వైసీపీలో సెన్షేషనల్ న్యూస్…!
రాజకీయాల్లో నేతలు ఎవరికి భయపడినా.. ఎవరికి భయపడకపోయినా.. ఇప్పటికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భయపడుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం .. సాధారణ చానెళ్లు అయితే.. వార్తలను మార్చుకునేందుకు… వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుదరదు. ఒకవేళ సవరణలు వేసినా.. అప్పటికే ప్రజల్లోకి ప్రచారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయకులు అంతో ఇంతో మీడియాకు భయపడుతున్నారు. ఇక, అధికారంలో ఉన్న పార్టీ […]
2024 ఎన్నికలపై పవన్ జనసేనలో కొత్త గుబులు..!
రాష్ట్రంలో ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు 2019 ఎన్నికలకు ముందు ఎలాం టి సీన్ కనిపిస్తోందో.. ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అప్పట్లో పవన్ ఎక్కడ సభ పెట్టినా.. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా.. భారీ ఎత్తున అభిమానులు పోటెత్తారు. ఇక, ఎన్నికల సమయంలో ఆయన నిర్వహించిన సభలకు యువత జిల్లాలు .. దాటుకుని మరీ.. వెళ్లి జనసేనానినికి జై కొట్టారు. అంతేకాదు.. కాబోయే సీఎం .. […]
అంతుపట్టని పవన్ రాజకీయం… ఈ కొత్త ప్లాన్ ఏంటో..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీడు పెంచారు. వరుసగా ప్రజల్లోకి వస్తున్నారు. కౌలు రైతుల కుటుంబా లను పరామర్శించి.. వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు. దీనికితోడు.. ఆదివారం ఆదివారం.. ఆయన జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపైనా.. వైసీపీపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి గత మూడేళ్లతో పోల్చుకుంటే.. ఇప్పుడు పవన్ దూకుడు పెంచడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలే చేస్తున్నారు. దీనికి కారణం.. ఎన్నికలు దగ్గరపడడమేనా? లేక మరేదైనా వ్యూహం ఉందా? అనేది చర్చగా […]
వైసీపీలో 70 మందికి సెగ… జగన్ మామూలు షాక్ ఇవ్వలేదుగా..!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో వారికి టికెట్లు లేవా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు.. ప్రస్తుతం ఈ చర్చ తాడేపల్లి వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం జగన్ ఆదేశాల మేరకురాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి అనేక విమర్శలువస్తు న్నాయి. మొదట్లో లైట్ తీసుకున్నారు. అంతేకాదు.. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్ర అని […]
రఘురామ బాటలో మరో వైసీపీ ఎంపీ.. లైట్ తీస్కోమన్న జగన్…!
ఔను! వైసీపీలో కీలక ఆదేశాలు వచ్చినట్టు చర్చ సాగుతోంది. “ఎన్నాళ్లని చూస్తాం. ఆయన పద్దతి మార్చు కోవడం లేదు. అందుకే.. మా పద్ధతిమేం మార్చుకోవాలిగా!“ ఇదీ.. ప్రకాశం జిల్లాకుచెందిన ఎంపీ.. మాగుం ట శ్రీనివాసుల రెడ్డి గురించి.. సీనియర్ నాయకులు.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. కొన్ని రోజుల కిందట చేసి న వ్యాఖ్య. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంట.. ఒంగోలు ఎంపీగా విజయందక్కించుకు న్నారు. అయితే.. ఆయనకు వైసీపీలో ఇతరనేతలకు పడడం లేదు. ఇది చాన్నాళ్లుగా […]
ఇది అసలైన పొలిటికల్ మజా అంటే..బీజేపీ – పవన్ పొత్తులో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది…!
రాజకీయంగా.. తాము పొత్తులో ఉన్నామని చెబుతారు. కానీ, ఎక్కడా ఒకే వేదికను పంచుకున్న దాఖలా కనిపించదు. ఇదో చిత్రమైన వ్యవహారం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా.. తాము కలిసే పోటీ చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ తరహా వ్యూహాలు ఎవరికీ.. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు ఈ పొత్తు ఏ తీరాలకు? అనే ప్రశ్నలు రాజకీయ తెరమీదకి వస్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జనసేన. చేతులు కలిసినా.. మనసులు కలవని పొత్తుతో ముందుకు సాగుతున్నారు. […]
వైసీపీ ఆపరేషన్ కుప్పంలో ఇంత కథ నడుస్తుందా… బాబు ఏం చేస్తారో…!
ఏది అనుకుంటే.. దానిని సాధించడం అలవాటుగా మార్చుకున్న వైసీపీ అధినేత జగన్ వచ్చే ఎన్నికల కు సంబంధించి రెండు కీలక విషయాలపై నిర్దిష్టమైన లక్ష్యం పెట్టుకున్నారు. ఒకటి మరోసారి అధికారం లోకి రావడం.దీనికి సంబంధించి.. ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ ముందుకు నడిపిస్తున్నారు. తాను కూడా త్వరలోనే జిల్లాల యాత్ర చేయనున్నారు. ఇక, రెండోది.. ప్రతిపక్ష నాయకు డు చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీయడం. ప్రస్తుతం చంద్రబాబు గడిచిన 40 ఏళ్లుగా చిత్తూరు జిల్లాలోని కుప్పం […]
వెంకయ్యకు రెన్యువల్ లేదు.. తెరవెనుక ఓ సీఎం చక్రం తిప్పారా…!
తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన చర్చ సాగుతోంది. ఆయనను కేంద్రం అవమానించిందని.. ఆయన సేవలను పక్కన పెట్టిందని.. ఇటు రాజకీ యంగా.. అటు రాజ్యాంగం పరంగా కూడా ఆయన ఇక, సుప్తచేతనావస్థకు చేరిపోయారని ఒక చర్చ జరు గుతోంది. అంతేకాదు.. ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం ఆయనకు భారీ ఎదురు దెబ్బతగలడం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చక్రం తిప్పారని..కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య.. సుదీర్ఘ […]









