ఔను.. తాను పట్టిన కుందేటికి మూడు కాళ్లే అనే స్వభావాన్ని వదిలించుకోవాలనేది.. వైసీపీ నాయకులు చెబుతున్న మాట. ముఖ్యంగా సీఎం జగన్ అనుసరిస్తున్న కొన్ని విధానాల కారణంగా.,. సమాజంలో తలె త్తుకోలేక పోతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో తాడే పేడో తేల్చుకుని.. ఏదో ఒకటి డిక్లేర్ చేయాలనేది .. నాయకుల డిమాండ్గా వినిపిస్తోంది. అయితే.. ఎవరూ కూడా బయట పడడంలేదు. కానీ.. డిమాండ్ను మాత్రం అధినేత చెవిలో పడేలా చేస్తున్నారు. “ఇప్పటి వరకు రాజధాని […]
Category: Politics
వై నాట్ 175: ఫస్ట్ టార్గెట్ కుప్పం..!
ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్ నిర్వహిస్తూ..కుప్పంలోని పంచాయితీలు, పరిషత్లు, కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నాం కదా..ఇక కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకుంటాం..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేము అని చెప్పి..ఎమ్మెల్యేలని ప్రశ్నించారు. అంటే 175కి 175 సీట్లు టార్గెట్ అప్పటినుంచి పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాం..ఈ సారి 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు. సరే ఈ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అనేది పక్కన పెడితే..ముందు కుప్పంపై మాత్రం […]
బాబు క్లారిటీ..కానీ ఉండిలో డౌట్.!
సిట్టింగులకే సీట్లు అని చంద్రబాబు చెప్పడానికి చెప్పేశారు గాని..ఇప్పటికీ కొన్ని సిట్టింగ్ సీట్లలో కన్యూజన్ ఉంది. ఆ సీట్లని మళ్ళీ సిట్టింగులకే సీటు ఇస్తారా అనేది తెలియడం లేదు. సిట్టింగ్ సీట్లలో కన్ఫ్యూజన్ ఉన్నది ఉండి సీటులోనే. ఎందుకంటే ఈ సీటులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఉండి టీడీపీ కంచుకోట. 1983 నుంచి కేవలం ఒకసారి మాత్రమే ఓడింది. అలాగే ఈ సీటు వేటుకూరి శివరామరాజుది..2009, 2014 ఎన్నికల్లో ఆయనే […]
పర్చూరు ఫిక్స్.. దగ్గుబాటి కోసం చీరాల..?
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే చంద్రబాబు..అప్పుడే అసెంబ్లీల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ముందుగానే ప్రిపేర్ అయిపోతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. అలాగే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇస్తానని తేల్చి చెప్పేశారు. దీంతో సిట్టింగులకు సీట్లు ఫిక్స్ అయిపోయాయి. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అయ్యాయి. అద్దంకిలో […]
‘మూడు’తోనే రాజకీయం..జగన్ ప్లాన్ అదే..!
జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వెంటనే ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. కానీ మండలిలో అప్పుడు టీడీపీకి మెజారిటీ ఉండటంతో అక్కడ పాస్ అవ్వలేదు. ఇక దీనిపై అమరావతి రైతులు, టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే న్యాయ పోరాటాలు చేశారు. ఇదే క్రమంలో కోర్టులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. ఫైనల్ గా మూడు రాజధానుల […]
చంద్రబాబు టిక్కెట్ల ప్రకటన టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!
ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే… చంద్రబాబు నాయుడు.. ఒక్కొక్కసారి చేసే ఆలోచన లు చిత్రంగా ఉంటాయి. అదేసమయంలో ఆయన వేసే అడుగులు కూడా.. అందరినీ విస్మయానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయకుల్లో చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఆయనకు సమకాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజకీయంగా చాలా చాలా జూనియర్లు. దీంతోచంద్రబాబు చేసేప్రకటనలకు ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్కసారి.. ఎమోషన్గా ఫీలై చంద్రబాబు […]
బాబు హిట్… వైసీపీలో గుబులు పట్టుకుందా…!
ఒక్కొక్కసారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయకుల వ్యాఖ్యలు.. సంచలనంగా మారుతుం టాయి. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం.. కేవలం 23 మంది మాత్రమే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జగన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ నలుగురిని.. వైసీపీవైపు మళ్లించుకున్నారు. ఇక, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. సో.. దీనిని బట్టి.. వైసీపీ నేతలు.. ఏమనుకున్నారంటే.. “వీరు మనల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]
పవన్ లెక్కలు: వైసీపీకి 45..మరి జనసేనకు?
ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం..రాజకీయంగా ప్రత్యర్ధులపై ఫైర్ అవ్వడం..ఇదే పవన్ చేసే కార్యక్రమం. కాకపోతే ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కువ సమయం సినిమాలకు కేటాయిస్తూ..అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల జనసేన పార్టీ పెద్దగా బలపడలేదు. అలాగే పవన్..ఎప్పుడు పెద్దగా సర్వేల గురించి మాట్లాడటం చేయరు. తమకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరతారు, అలాగే వైసీపీని ఓడించాలని అడుగుతారు […]
ప్రొద్దుటూరు సీటుపై తమ్ముళ్ళ రచ్చ..!
వచ్చే ఎన్నికల్లో ఖచితగా గెలవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నికల ముందు వరకు అభ్యర్ధుల జోలికి వెళ్లని చంద్రబాబు…ఇప్పటినుంచే అభ్యర్ధులని ప్రకటించడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినా సరే బాబు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం మళ్ళీ సీటు కన్ఫామ్ చేశారు. ఇదే క్రమంలో రాయలసీమకు చెంది..డోన్ సీటుని సుబ్బారెడ్డికి, బనగానపల్లె సీటుని బీసీ […]