రఘురామ పోటీ చేసే పార్టీ అదే..నరసాపురంలో లక్.!

వైసీపీ రెబల్ ఎంపీగా మారి..అదే వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి నిత్యం విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు..నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఆరు నెలల్లోనే వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని రఘురామ ఎత్తిచూపారు. దీంతో వైసీపీ సైతం రఘురామపై విరుచుకుపడింది. అలా అలా వైసీపీ-రఘురామ మధ్య గ్యాప్ పెరిగింది. ఆఖరికి […]

ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి..కేసీఆర్ కర్తవ్యం ఏంటి?

తెలంగాణలో గత మూడు నెలలుగా ఎమ్మెల్యేల కొనుగోలులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి వంద కోట్లు చొప్పున 400 కోట్లు  ఎర చూపిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుని ఎమ్మెల్యేలు, పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి..ముగ్గురు వ్యక్తులని పట్టుకున్నారు. సిహాయాజులు, నందకుమార్,  రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మలు ఈ కేసులు నిందితులుగా ఉన్నారు. ఆడియో, వీడియో టేప్‌లతో పక్కా ప్రణాళికతో వారిని […]

టీడీపీలో ముస్లిం అభ్యర్ధులు..కడప టార్గెట్..!

రాష్ట్రంలో సామాజికవర్గాల పరంగా ఓట్లు కొల్లగొట్టాలని ప్రధాన పార్టీల ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి. ఎన్నికల దగ్గరపడుతున్నప్పుడల్లా కులాల పరంగా రాజకీయం చేసి..కొన్ని కులాల ఓట్లని దక్కించుకోవాలని చూస్తారు. అటు వైసీపీ గాని, ఇటు టీడీపీ గాని..ఇలా కులాల పరంగా రాజకీయం చేస్తూ ఉంటాయి. ఏ ఒక్క వర్గాన్ని వదలకుండా రాజకీయం నడుపుతాయి. ఆ కులానికి తగ్గ సమీకరణాలతో ముందుకెళ్తారు. అయితే ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు చాలా కీలకం అని చెప్పవచ్చు. వారే గెలుపోటములని […]

పొత్తు కుదిరితే.. విజ‌య‌వాడ‌లో రెండు స్థానాలు జ‌న‌సేన‌కే..?

టీడీపీ-జ‌న‌సేన పొత్తు కుదిరితే.. రాష్ట్రంలో 30-40 స్థానాలు ఇస్తార‌నేప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, మ‌రికొంద రు అంటే.. టీడీపీ నాయ‌కులు మాత్రం 25-30 స్థానాలు ఇవ్వొచ్చ‌ని చెబుతున్నారు. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపొత్తులు ఖాయ‌మ‌ని మాత్రం అంటున్నారు. ఇదే జ‌రిగితే.. కీల‌క‌మైన విజ‌య‌వాడ‌లో టీడీపీ నేత‌ల కు మార్పులు త‌ప్ప‌వ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. విజ‌య‌వాడ‌లో మొత్తం మూడు నియోజ‌క‌వ‌ర్గాలు వున్నాయి. వీటిలో రెండు చోట్ల కార్య‌క‌ర్త‌లు+నాయ‌కుల బ‌లం టీడీపీకి మెండుగా ఉంది. అదేస‌మ‌యంలో […]

ఎంపీలకు కూడా జగన్ షాక్..సీట్లు పాయే.!

నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారం దక్కించుకోవాలనే దిశగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అధికారంలోకి వస్తే..మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉండవచ్చు అనేది జగన్ ప్లాన్. అందుకే జగన్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. గెలవడం కోసం అవసరమైతే కొందరు ఎమ్మెల్యేలని సైతం పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడటం లేదు. పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు ఇస్తే వైసీపే దెబ్బతినడం ఖాయం. అందుకే కొందరిని మార్చి..ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు. అయితే […]

రాధా లొంగట్లేదా..కొడాలి ప్రయత్నాలు విఫలమేనా..!

వంగవీటి రంగాని ఒక పార్టీ మనిషి చూడటానికి లేదు..కాపు సామాజికవర్గానికి ప్రతినిధిగా పనిచేసి..వారికి అండగా నిలిచిన రంగా..అభిమానులు అన్నీ పార్టీల్లోనూ ఉన్నారు. అయితే రంగా ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్న ఆయన తనయుడు రాధా సైతం రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేస్తున్నారు. కాపులకు అండగా ఉంటూ ముందుకెళుతున్నారు. అధికారికంగా టీడీపీలో ఉన్నప్పటికి..అన్నీ పార్టీల నేతలతో రాధాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే క్రమంలో వైసీపీలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీలు రాధాకు మంచి స్నేహితులనే […]

 కందుకూరుకు బాబు..టీడీపీ సీటు తేలుతుందా?

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలతో ప్రజల్లో తిరుగుతున్నారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ఇక బాబు ఎక్కడకు వెళ్ళితే అక్కడ జనం భారీ ఎత్తున వస్తున్నారు. రోడ్ షోలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అంతకముందు బాదుడేబాదుడు కార్యక్రమం కావచ్చు. ఇప్పుడు ఇదేం ఖర్మ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇటీవల పశ్చిమ గోదావరి, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో బాబు రోడ్ షోలకు పెద్ద […]

గుడివాడలో రగిలిన చిచ్చు..రావి వర్సెస్ కొడాలి వర్గం.!

గుడివాడలో మరోసారి రచ్చ లేచింది…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇప్పటివరకు రాజకీయ పరమైన గొడవలే ఉంటే..ఇప్పుడు ఏకంగా కొట్టుకునేవరకు వెళ్ళిపోయారు. డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం చేయడానికి టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు సిద్ధమయ్యారు..కానీ ఆ కార్యమాన్ని చేయొద్దని కొడాలి నాని అనుచరుడు కాళీ..రావికి ఫోన్ చేసి బెదిరించినట్లు తెలిసింది. ఆ వెంటనే రావి పోలీసులకు ఫిర్యాదు చేసి..పార్టీ ఆఫీసుకు రాగా, కొడాలి అనుచరులు పెట్రోల్ ప్యాకెట్లతో వచ్చి […]

పార్వతీపురం టీడీపీలో సీటు పోరు..చిరంజీవులకు ఎసరు!

గిరిజన ప్రాంతాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదనే సంగతి తెలిసిందే..మొదట నుంచి ఆ ప్రాంతాల్లో ఉన్న సీట్లలో కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉండేది..ఆ తర్వాత వైసీపీకి పట్టు ఉంది. కాంగ్రెస్ దెబ్బతినడంతో ఆ ప్లేస్ లోకి వైసీపీకి వచ్చింది. గిరిజన ప్రజలు వైసీపీని ఆదరిస్తూ వస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న అన్నీ స్థానాల్లో వైసీపీకి పట్టు ఉంది. అయితే టీడీపీకి కొద్దో గొప్పో పట్టు ఉన్న స్థానం పార్వతీపురం…ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న ఈ స్థానంలో 2014 […]