కేబినెట్లో ఆ ఒక్క సీనియర్ మంత్రి ఏకాకిగా మారిపోయారు. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదు సరికదా ఆయన తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా.. రాజధాని భూ కేటాయింపుల కమిటీలో చోటు దక్కించుకోలేకపోయిన ఆయన మరెవరో కావు కేఈ కృష్ణమూర్తి! కేబినెట్లో జూనియర్, సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్కు దక్కింది.. మరి సీనియర్ అయిన ఆయనకు మొండిచెయ్యి ఎదురైంది. దీనికి వివరణ ఇస్తున్న మంత్రులు కూడా.. కేఈని సైడ్ చేసి మాట్లాడుతున్నారు. […]
Category: Latest News
ధూళిపాళ్ల నరేంద్ర గెలుపుకు అడ్డు ఎవరు..!
గుంటూరు జిల్లా పొన్నూరును ధూళిపాళ్ల ఫ్యామిలీ తన అడ్డాగా చేసుకుంది. పొన్నూరు నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుస్తోన్న నరేంద్రకు చంద్రబాబు మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. 1994 – 1999-2004-2009-2014లలో వరుసగా ఐదుసార్లు గెలిచిన నరేంద్ర వచ్చే ఎన్నికల్లో వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే నరేంద్ర ఆరోసారి విజయానికి ఓ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేకులు వేస్తుందా ? అన్న చర్చలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గతంలో వరుసగా […]
చంద్రబాబు నిర్ణయాలే బొత్సకు వరం!
విజయనగరం, శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను ప్రభావితం చేయగల నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు తీసుకున్న ఒక నిర్ణయంతో ఆయన స్ట్రాంగ్ అవుతున్నారు. మంత్రి వర్గ విస్తరణలో సీఎం పాటించిన కొన్ని సమీకరణాలు.. బొత్స సత్యనారాయణకు వరాలుగా మారుతున్నాయట. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయట. చంద్రబాబు నిర్ణయాలతో 2014 ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్.. స్వేచ్ఛ ఇవ్వకవపోవడంతో బొత్స […]
ఎన్టీఆర్ పాలిటిక్స్పై లోకేష్ షాకింగ్ కామెంట్స్
హరికృష్ణ- చంద్రబాబు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరుగుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు పక్కన పెట్టేసిన విషయం తెలిసిందే! ఇదేసమయంలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్పై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అంతేగాక తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ను పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని లోకేష్ వ్యాఖ్యానించడం అటు పార్టీలోనూ.. ఇటు రాజకీయాల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీసింది. […]
బాలయ్యను వైసీపీ టార్గెట్ చేయడం వెనక!
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బలపడేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం, సమస్యలను పరిష్కరించకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్యను టార్గెట్ చేసేందుకు స్థానిక వైసీపీ నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తూ.. బాలయ్యను వీక్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రముఖ సినీ నటుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం […]
టీఆర్ఎస్లోకి టాలీవుడ్ హీరో!
ఇప్పటికే అన్నిపార్టీల్లోని నేతలు టీఆర్ఎస్కు ఆకర్షితులై.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్కలంగా ఉంది. ఇక టీఆర్ఎస్కు కూడా ఆ కొరత తీరిపోనుంది. ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతకుముందు తనకు పాలిటిక్స్లోకి రావాలని చెప్పడం.. తర్వాత సీఎం కేసీఆర్ను కలవడం వంటివి చూస్తే.. ఆయన `కారు`లో […]
2019 ఎన్నికల్లో పీతలకు మరోసారి “చింతలపూడి ” టిక్కెట్టు వస్తుందా ? డౌటేనా ?
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ కాలమ్లో ఈ రోజు టీడీపీకి కంచుకోట లాంటి జిల్లా అయిన పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి (ఎస్సీ) నియోజకవర్గం నుంచి ప్రాథినిత్యం వహిస్తోన్న మాజీ మంత్రి పీతల సుజాత ప్రోగ్రెస్ ఎలా ఉంది ? ఆమెకు ఉన్న ప్లస్సులు, మైనస్లు ఏంటో చూద్దాం. చింతలపూడి పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీకి కంచుకోట. గతంలో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు ఇక్కడ నుంచి వరుసగా ఐదుసార్లు విజయం సాధించారు. ఇక టీచర్ అయిన పీతల సుజాత […]
రాజకీయాలకు దూరంగా నారాయణ.. రీజన్ ఇదేనా
మూడేళ్ల నుంచి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన మంత్రి నారాయణకు ఎదురుగాలి మొదలైంది. జిల్లాలో సమస్యలను పట్టించుకోకపోయినా.. స్థానిక నాయకులతో ఏమాత్రం సఖ్యత లేకపోయినా.. ఇవన్నీ ఓపిగ్గా భరించిన టీడీపీ అధినేత.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన సీఎం.. వెంటనే నారాయణకు.. సోమిరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి వ్యూహాత్మకంగా చెక్ చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలన్నింటినీ సోమిరెడ్డి అక్కున చేర్చుకుంటుండటంతో కుమిలిపోతున్నారట నారాయణ. ఈ విషయాన్ని యువనేత లోకేష్కు […]
`స్పీచ్`లపై పరిశీలకులతో లోకేష్ సర్వే
రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్.. బహిరంగ సమావేశాల్లో తన ప్రసంగాలపై పూర్తిగా దృష్టిపెట్టాడట. ఇప్పటికే పలుమార్లు ఇటువంటి సమావేశాల్లో తడబడటం.. ప్రజల్లో ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు రావడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాడట. తన గురించి, ప్రభుత్వ పథకాల గురించి `పరిశీలకుల`తో సర్వే చేయించుకునే చంద్రబాబు తరహాలోనే.. లోకేష్ కూడా కొంతమంది `పరిశీలకుల`ని నియమించుకున్నారట. ప్రసంగాల అనంతరం ప్రజలు తన గురించి ఏమనుకుం టున్నారో, తన స్పీచ్లు ఎంతవరకూ […]