టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరుగుతోంది. ఆయన ఊహించని విధంగా నంద్యాల ఉప ఎన్నిక యూటర్న్ తీసుకుంటోంది. బాబుకు వ్యతిరేకంగా ఇతర ప్రాంతాలకు చెందిన కొందరు నేతలు ఇప్పుడు నంద్యాలకు క్యూ కట్టారు. అక్కడ బాబును ఏకేయడంతోపాటు.. విపక్షానికి బలం చేకూరేలా వాళ్లు పెద్ద ఎత్తున స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో నంద్యాల రాజకీయ ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పడం కష్టమని అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. నాగిరెడ్డి మరణంతో ఏర్పడ్డ ఖాళీని తాము కైవసం చేసుకుంటామంటే తామేనని […]
Category: Latest News
ఆ మంత్రి బెదిరింపులతో చంద్రబాబుకు టెన్షనే..టెన్షన్
కడప జిల్లా జమ్మలమడుగు అధికార పార్టీ నేతలు అధినేత చంద్రబాబుకు తలనొప్పిగా పరిణమించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి నుంచి ఎమ్మెల్సీ.. రామసుబ్బారెడ్డి వరకు అందరూ బాబును బెదిరించేవారే అయిపోయారు. దీంతో ఇప్పుడు జమ్మలమడుగు రాజకీయాలంటేనే బాబుకు ఒకింత కంపరంగా మారాయట. అయినా కూడా పార్టీని నిలబెట్టుకునేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారట. విషయంలోకి వెళ్తే.. జమ్మలమడుగు.. ఒకప్పుడు వైసీపీకి పెట్టనికోట. అయితే, అనూహ్యంగా చంద్రబాబు దృష్టి కడప జిల్లాపై పడింది. వైసీపీకి కంచుకోటగా ఉండే ఈ […]
కాకినాడలో టీడీపీ దెబ్బతో బీజేపీకి దిమ్మతిరిగి బొమ్మ కనపడుతోందా..
చంద్రబాబు పార్టీ టీడీపీ.. తాజాగా తన మిత్రపక్షం, 2014లో ఏపీలో తాను అధికారంలోకి వచ్చేందుకు దోహదపడిన బీజేపీకి ఝలక్ ఇచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తమకు పెద్ద పీట వేస్తుందని, మిత్రం పక్షం కాబట్టి టీడీపీ తమను నెత్తిన పెట్టుకుంటుందని భావించిన బీజేపీకి ఒక్కసారిగా షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దాదాపు ఏడేళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక్కడి మొత్తం 50 స్థానాల్లో 48 స్థానాలకు ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ క్రమంలో […]
కేంద్ర నిఘా సంస్థల నివేదికలో నంద్యాలలో వైసీపీ మెజార్టీ లెక్క ఇదే
నంద్యాల.. నంద్యాల.. నంద్యాల..! కర్నూలు జిల్లాలోని ఈ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది. ఆ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికపై ఇప్పుడు అందరి దృష్టీ పడింది. దీనికి ప్రధాన కారణం.. ఇక్కడ అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు ఎవరికి వారు తమదే విజయం అంటే తమదేనని, తమదే భారీ మెజారిటీ అంటే .. కాదు తమదేనని ఒకరికొకరు లెక్కలు వేసుకుంటున్నారు. అంతేకాదు, విజయంపై గట్టి ధీమాగా కూడా ఉన్నారు. ఎవరికి వారు […]
కాంగ్రెస్ అక్కకు…టీఆర్ఎస్ తమ్ముడి చిచ్చు ఎందుకు..!
రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. అసలు ప్రత్యర్థులు లేకపోతే, ఒకళ్లనొకళ్లు విమర్శించుకోకపోతే, తిట్ట దండకం చదివించుకోకపోతే.. అది రాజకీయమేకాదు. అయితే, తెలంగాణలోని పాలమూరులో పాలిటిక్సే ఇప్పుడు అందరినీ తీవ్రంగా బాధపెడుతున్నాయి. ఇక్కడి రాజకీయాలు ఆ కుటుంబాన్ని శాసిస్తున్నాయి. అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న రక్త సంబంధానికి సైతం సవాల్ విసురుతున్నాయి. ఒకళ్ల నొకళ్లు ముఖం కూడా చూసుకునే పరిస్థితి లేకుండా చేస్తున్నాయి. అదికూడా గతంలో మంత్రిగా చేసిన సీనియర్ రాజకీయ నేత కేంద్రంగా జరగడం సర్వత్రా చర్చకు దారితీసింది. […]
తూర్పులో టీడీపీకి దిమ్మతిరిగే షాక్…. జ్యోతుల గుడ్ బై
ఏపీలో అధికారం దక్కించుకునేందుకు కీలక జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ తగిలింది. ఓ పక్క కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దెబ్బతో చంద్రబాబు విలవిల్లాడుతుంటే మరోవైపు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గట్టి పోటీ ఇస్తుండడం మరో తలనొప్పిగా మారింది. ఇక తాజాగా అదే జిల్లాలో టీడీపీకి అదిరిపోయే షాక్ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గ నాయకుడు జ్యోతుల చంటిబాబు గురువారం టీడీపీ గుడ్ బై చెప్పారు. టీడీపీ సభ్యత్వానికి, […]
టీడీపీకి కాకినాడ టెన్షన్ స్టార్ట్
నంద్యాల ఉప ఎన్నికలతోనే ఒకపక్క టెన్షన్ పడుతున్న టీడీపీకి.. మరో పక్క కాకినాడ కార్పొరేషన్ టెన్షన్ పట్టుకుంది. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆందోళన మొదలైంది. తూర్పు గోదావరి జిల్లాలో కాపు ఓట్లు కీలకం. ముఖ్యంగా కాకినాడలో మరింత అధికం! కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఆవర్గపు ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఇదే సమయంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో.. టీడీపీ […]
రెండు విషయాల్లో కేసీఆర్ ఆందోళన … ఆ ఎఫెక్టే కారణమా..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ 2019 ఎన్నికల్లో తన నియోజకవర్గం సిరిసిల్లకు గుడ్ బై చెప్పేస్తున్నారా ? కేసీఆరే స్వయంగా కేటీఆర్ను సిరిసిల్ల నుంచి తప్పించేస్తున్నారా ? అంటే అవునన్న ఆన్సరే టీ పాలిటిక్స్ ఇన్నర్ సైడ్లో వినిపిస్తోంది. కేటీఆర్ మంత్రిగా ఎంత కష్టపడుతున్నా సిరిసిల్లలో కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు స్థానికంగా కేటీఆర్కు ఇబ్బందిగా మారుతున్నాయి. కేసీఆర్ వరుసగా చేస్తోన్న సర్వేల్లో కూడా ఇదే విషయం స్పష్టమైందట. కొద్ది రోజుల క్రితం ప్రత్యేక […]
నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాక్
నంద్యాల ఉప ఎన్నిక వేళ వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. బుధవారం ఆయన తన కుమారులు, సోదరులతో పాటు సచివాలయానికి వచ్చి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. కర్నూలు జిల్లా ఇన్చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆయన్ను చంద్రబాబు వద్దకు తీసుకువచ్చారు. ఆ వెంటనే వాళ్లు చంద్రబాబు సమక్షంలోనే టీడీపీలో చేరారు. నంద్యాల ఉప ఎన్నిక మరో వారం రోజుల్లో జరుగుతోంది. రెండు […]
