అరుదైన గుర్తింపు ద‌క్కించుకున్న సూర్య సినిమా!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, లేడి డైరెక్ట‌ర్ సుధా కొంగ‌ర కాంబోలో తెర‌కెక్కిన చిత్రం ఆకాశం నీ హద్దురా!( త‌మిళంలో సూరారై పోట్రు). ఇటీవ‌లె ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకులు జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే తాజాగా సూరారై పోట్రు చిత్రానికి అరుదైన గుర్తింపు ద‌క్కింది. చైనాలోని ప్రధాన నగరం షాంఘైలో జరిగిన అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఈ సినిమా ఎంపికైంది. ఈ […]

`పుష్ప 2`కు బ‌న్నీ రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాకే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న‌ ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కథా పరిధిని దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నాడు. మొద‌టి భాగం ఈ ఏడాది విడుద‌ల కానుండ‌గా.. రెండో భాగం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. […]

మృత్యువును ఆపేసే `టాబ్లెట్`తో వ‌స్తున్న వ‌ర్మ‌!

హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వ‌ర్మ‌.. ఇప్పుడు కేవ‌లం కాంట్రవర్సీ సినిమాలు చేస్తూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో.. ఇటీవ‌లె స్పార్క్ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ను స్థాపించి డీ-కంపెనీ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. ఇక ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదల కాబోతోన్న మరో సినిమా టాబ్లెట్. తాజాగా వ‌ర్మ టాబ్లెట్ ఫస్ట్ […]

బాల‌య్య భార్యగా పూర్ణ..ఇక ద‌శ తిరిగిన‌ట్టే?

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్ నటిస్తుంది. మరో హిరోయిన్‌గా పూర్ణ కనిపించనుంది. అయితే పూర్ణ పాత్ర గురించి ఓ వార్త ప్ర‌స్తుతం నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలయ్య భార్య పాత్రలో పూర్ణ కనిపించనుందట‌. కథలో ఒక కీలకమైన మలుపుగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ […]

మ‌హేష్ కోసం వెంకీ భామ‌ను దింపుతున్న త్రివిక్ర‌మ్‌?!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌రుశురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే […]

వాయిదా పడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలు..?

కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. విద్యార్థులకు చాలా వరకూ పరీక్షల్ని రద్దు చేశాయి. మరి కొన్నింటిని వాయిదా వేశాయి. ఇటువంటి తరుణంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వాయిదా వేశాయి. ఇంకొన్ని రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలువురు ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తవ్వుతుంది. మొత్తంగా చూసినట్లైతే ఆంధ్రప్రదేశ్ లోని ముగ్గురు ఎమ్మెల్సీల పదవీకాలం మేనెల 31వ తేదితో పూర్తయ్యిపోతుంది. ఇకపోతే తెలంగాణలో కూడా ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్ నెల 3వతేదితో […]

ఏపీ మంత్రి ఇంట విషాదం..!

కరోనా టైంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఇంట విషాదాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే సెలబ్రిటీల కుటుంబాల్లో కొందరు ప్రాణాలు వదిలిన సంఘటనలు ఉన్నాయి. అందులో కొందరు అనారోగ్యం వల్ల చనిపోతే మరికొందరు కరోనాకు బలైపోయిన వారు ఉన్నారు. తాజాగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ (80) గురువారం ఉదయం తన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యనారాయణ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సూర్యనారాయణ […]

తమిళనాడు ఫ్యాక్టరీలో ప్రమాదం

దేశంలో ఓ వైపు కరోనాకేసులు పెరుగుతుంటే మరో వైపు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల వల్ల చాలా మందే ప్రాణాలను కోల్పోతున్నారు. నేడు తమిళనాడులోని ఓ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. కడలూర్‌ నుంచి చిదంబరం వెళ్లే మార్గంలో ఉన్న చిప్‌కార్డ్ కాంప్లెక్స్‌లో 30కి పైగా ప్రైవేట్ కర్మాగారాలు పనిచేస్తున్నాయి. వీటిలో ఓ పురుగుమందుల కంపెనీలో గురువారం ఉదయం మంటలంటుకున్నాయి. ఫ్యాక్టరీలోని ఒక మెషిన్ సడెన్‌గా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దాంతో ఫ్యాక్టరీ అంతా మంటలు […]

కరోనా ఎఫెక్ట్: సివిల్స్ పరీక్షలు వాయిదా..?

దేశంలో కరోనా కేసలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. వైద్య సదుపాయాల స్థితి కూడా సరిగా లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ వాయిదా పడింది. ఈ విషయాన్ని యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(యూపీఎస్‌సీ) గురువారం వెల్లడించింది. కరోనా విజృంభణ నేప‌థ్యంలో జూన్‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను అక్టోబ‌రు 10కి వాయిదా వేసింది. ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌తో పాటు ఇత‌ర కేంద్ర […]