అనసూయ భరద్వాజ్... ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తుంటుంది. ఇక ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `థాంక్యూ బ్రదర్` ఒకటి. ఈ సినిమాతో రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ఇందులో అశ్విన్ విరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈసినిమాను జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో మాగుంట శరత్ చంద్రారెడ్డితో కలిసి తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై […]
Category: Latest News
బ్రేకింగ్: జేఈఈ మెయిన్స్-2021 ఎగ్జామ్స్ వాయిదా..!?
జేఈఈ మెయిన్ పరీక్ష పై కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్న క్రమంలో ఐఐటీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ చేసిన ప్రకటనను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు. ఐఐటీ జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించి నాలుగు సెషన్లు. ఇప్పటికే ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. […]
ఒడిశా సీఎంకు జగన్ లేఖ.. కీలక ప్రతిపాదన
నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అభివృద్ధి పైనా దృష్టి సారించారు. అందరి మన్ననలను అందుకుంటున్నారు. సాగునీటి ప్రాజెక్టులను కూడా పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో చేపట్టిన ప్రాజెక్టులనే కాకుండా నూతన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు చకచకా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం లేఖ రాశారు. కీలక ప్రతిపాదన చేశారు. ఒడిశా, ఏపీ పక్కపక్క రాష్ట్రాలు అనే విషయం అందరికీ తెలిసిందే. […]
శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్ ..!?
తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయానికి కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతూ ఉన్న తరుణంలో దర్శనాల సంఖ్య బాగా తగ్గించింది టిటిడి. అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వ దర్శనం టోకేన్లను ప్రస్తుతం కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా సరే భక్తుల నుండి స్పందన బాగా తగ్గిపోయింది. ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల […]
కమల్ ఫ్యాన్స్కు శుభ వార్త..!
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏ పాత్ర అయినా సరే అలవోకగా నటించి మెప్పిస్తారు. అందుకే ఆయనను అందరూ లోకనాయకుడు అని పిలుస్తారు. ఒకప్పుడు భారతీయుడు చిత్రంతో సంచలనం సృష్టించిన ఆయన ఇప్పుడు దానికి సీక్వెల్గా ఇండియన్-2 సినిమా తీయనున్న సంగతి తెలిసిందే. కానీ దర్శకుడు శంకర్ ఇండియన్ 2 మూవీని మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. ఈ మూవీని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ తో శంకర్ కి గొడవలు, కోర్టు […]
వాయిదా పడ్డ మహేష్ సినిమా రెండో షెడ్యూల్..!?
టాలీవుడ్ సూపర్స్టార్ ప్రిన్స్ మహేశ్బాబు అభిమానులకు ఒక చేదు వార్త. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ డైరెక్షన్లో సర్కారు వారి పాట సినిమాని చేస్తున్నారు.ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రిన్స్. కానీ ఆయన ప్లాన్కి ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరిపేందుకు టీం సిద్ధం అవుతోంది. కాగా మూవీ షూటింగ్ కూడా దుబాయ్ […]
బాబాయ్ తర్వాత అబ్బాయే అంటున్న బోయపాటి?
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలోద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఈ చిత్రాన్ని మే28న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమా తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ఇప్పటికే అక్కినేని అఖిల్, రామ్, అల్లు […]
కోలీవుడ్ స్టార్ హీరోతో ఎన్టీఆర్ మల్టీస్టారర్..ఇక ఫ్యాన్స్కు పూనకాలే?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు కూడా డబుల్ డోస్ మజాని ఇచ్చే మల్టీస్టారర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ […]
14 గంటల పాటు ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం .. ఎందుకంటే..?
కరోనా వైరస్ మొదలైనప్పటినుండి ప్రజలు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలను జరుపుతున్నారు. బయటకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించకపోవటంతో నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ల ద్వారా ఇంటి నుంచి డబ్బును ట్రాన్స్ఫర్ జరుపుతున్నారు. 2019తో పోల్చితే 2020లో డిజిటల్ చెల్లింపులు 80 శాతం పెరిగాయి. జనం ఈ విధానానికే మెల్లిగా అలవాటు పడుతుండటంతో ఆరబీఐ ఆర్టీజీఎస్ సేవల్లో కొన్ని కీలక మార్పులు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్బీఐ […]