`సర్కారు..` విష‌యంలో మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న‌..అసలేమైందంటే?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ సంస్థలు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో విలన్‌గా సీనియర్ హీరో అర్జున్ కనిపించబోతున్నారని గత రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. అయితే ఈ విష‌యంలోనే మ‌హేష్ ఫ్యాన్స్ […]

చిరు `లూసీఫర్`లో మెగా ప్రిన్స్ కీల‌క పాత్ర‌?!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఇటీవలే మొదలైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ యంగ్ పొలిటీషియన్ పాత్ర ఉంటుంది. ఆ పాత్ర‌లో ఈ మ‌ధ్య విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్నాడంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అవి రూమ‌ర్లే అని తేలిపోయాయి. అయితే తాజా […]

అది ఉంటేనే ఛాన్సులు వ‌స్తాయి..అంజ‌లి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ఫోటో అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోయిన్ అంజ‌లి..షాపింగ్‌మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం త‌ర్వాత అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ.. వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగులోనే కాకుండా..త‌మిళ చిత్రాల్లో కూడా న‌టించి తన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే మునుప‌టితో పోలిస్తే.. ఈ బ్యూటీ జోరు ప్ర‌స్తుతం త‌గ్గింద‌నే చెప్పాలి. దీంతో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గాయంటూ వార్త‌లు ఊపందుకున్నాయి. ఇక చాలా కాలం త‌ర్వాత‌ వకీల్ […]

పెళ్లిపీటలెక్కిన మ‌రో టాలీవుడ్ హీరోయిన్‌..ఫొటోలు వైర‌ల్‌!

బాలీవుడ్ భామ యామీ గౌతమ్.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే. నువ్విలా, గౌర‌వం, యుద్ధం, కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్ చిత్రాల్లో న‌టించి తెలుగు వారికి బాగా ద‌గ్గరైన‌ యామీ గౌత‌మ్ తాజాగా పెళ్లి పీట‌లెక్కింది. ర‌చయిత‌, ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ ధార్‏తో మూడు ముళ్లు వేయించుకొని ఏడడుగులు నడిచింది యామీ. కరోనా నేపథ్యంలో అతి త‌క్కువ మంది బంధువుల స‌మ‌క్షంలో శుక్ర‌వారం వీరి క‌ళ్యాణం వైభ‌వంగా జ‌రిగింది. ఈ విషయాన్ని యామీ గౌతమ్‌ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు […]

24వేల మంది చిన్నారులకు కరోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదు సంత్సరాల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌పై […]

బాలయ్య బర్త్ డే నా రానున్న అప్డేట్స్ ఇవే..!

జూన్‌ 10వ తేదీన నంద‌మూరి అభిమానుల‌కు పండ‌గ రోజు అనే చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు బాల‌కృష్ణ పుట్టిన‌రోజు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా బాల‌కృష్ణ నుంచి పెద్ద అనౌన్స్ మెంట్స్ ఉంటాయ‌ని ఫ్యాన్స్ ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బాల‌కృష్ణ నుంచి చాలా ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయ‌ని ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. గోపీచంద్ మ‌లినేని, బాల‌య్య కాంబోలో సినిమా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. బ‌ర్త్ డే రోజు దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న […]

హీరో రామ్ సినిమాలో మాధవన్..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. […]

మహేష్ వడిలో సితార పాప… ఫోటో వైరల్..!

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబుకు టాలీవుడ్‌లోఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఆయ‌న గారాల కూతురు సితార కూడా సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గాఉంటుంది. మ‌హేశ్‌బాబు సినిమా వ‌చ్చిందంటే చాలు సితార ఆ సినిమాపై చేసే హంగామా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక మ‌హేశ్‌బాబు కూడా త‌న కుటుంబానికి ఎంతో ప్రాధాన్య‌త ఇస్తారు. వీలుదొరికినప్పుడల్లా ఫ్యామిలీతో టూర్స్‌ వేస్తుంటాడు. ఇక ఇప్పుడు షూటింగులు లేక‌పోవ‌డంతో మహేశ్‌ ఎక్కువగా కొడుకు గౌతమ్‌, కూతురు సితారాతోనే టైమ్‌పాస్ చేసేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన […]

ఇండియన్ సైంటిస్టుల‌పై పీఎం ప్రశంసలు..!

ప్ర‌స్తుతం దేశంలో క‌రోనా విజృంభ‌న ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ క‌రోనా మ‌హ‌మ్మారి అంతానికి కేవ‌లం ఏడాదిలోనే దేశంలో వ్యాక్సిన్‌ను డెవ‌ల‌ప్ చేసి మార్గ‌ద‌ర్శకంగా నిలిచారు ఇండియ‌న్ శాస్త్ర‌వేత్తలు. ఈ క్ర‌మంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వారిని అభినందించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో పాల్గొన్న మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శాస్త్ర‌వేత్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో కలిపి కృషి చేయ‌డం వ‌ల్ల […]