ప్రతి ఒక్కరు తమ మొహం అందంగా, కాంతివంతంగా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తారు. దానికోసం ఎక్కువ ఖర్చు కూడా పెడుతూ ఉంటారు. అలాగే ఫేస్ మీద పింపుల్స్ లాంటివి రావడం వల్ల మొఖం అందంగా, కాంతివంతంగా కోల్పోతూ ఉంటుంది.
దీనికి కారణాలు.. సరైన పోషకాలు తినకపోవడం, మీరు వాడే క్రీం పడకపోవడం.. వల్ల పింపుల్స్ వస్తూ ఉంటాయి. అవి నార్మల్ గా వచ్చిపోతే పర్వాలేదు. కానీ చాలామందికి మచ్చలు పడిపోతూ ఉంటాయి. దీనికి ఒక క్రీమ్తో చెక్ పెట్టవచ్చు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అందరికీ ఈ కాలంలో ఆన్లైన్ షాపింగ్ సులువుగా ఉంది. మీకు నచ్చిన యాప్ లో ఈ క్రీమ్ ని కొనుక్కోవచ్చు.
ఆ క్రీం పేరు ఏంటంటే… ” ది పింక్ ఫౌండ్రీ “.. ఇది వాడినట్లయితే మీ ముఖం మీద ఉన్న పింపుల్స్ మూడు రోజుల్లో తొలగిపోతాయి. ఇది ఎలా అప్లై చేయాలంటే… నైట్ నిద్రకు ముందు ఫేస్ వాష్ చేసుకుని.. ఇయర్ బట్ తో ఆ క్రీమ్ ని పింపుల్స్ పై పెట్టాలి.. ఇలా మూడు రోజులు చేసినట్లయితే మీ ముఖం మీద ఉన్న పింపుల్స్ పోతాయి.