తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట అలా ఎలా అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అయితే తన మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సుకుమార్ నిర్మించిన కుమారి 21ఎఫ్ చిత్రంలో హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత మరిన్ని సినిమాలలో అవకాశాలను అందుకుంది. ముఖ్యంగా ఎక్కడికి పోతావు చిన్నవాడా ,ఈడోరకం ఆడోరకం, నాన్న నేను బాయ్ ఫ్రెండ్ వంటి సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకుంది.
ఆ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ సినిమా నుండి ఈమెకు ఫ్లాపులు వెంటాడాయి. ఇక తర్వాత గ్లామర్ డోస్ పెంచిన కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇప్పుడైతే ఈమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో భీష్మ, రెడ్ ,ఒరే బుజ్జిగాడు వంటి సినిమాలలో స్పెషల్ పాత్రలలో నటించింది. అయితే ఓటీటిలో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా మాత్రం ఈమెకు మళ్ళీ మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. మరొక పక్క గ్లామర్ ఫోటోలతో ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది హెబ్బా పటేల్.
ఒకవైపు సినిమాలలో అందాల చూపించిన ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఫోటో షూట్లకూ హాట్ ఫోజులు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా చీర కట్టులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను షేర్ చేయక చాలా వైరల్ గా మారుతున్నాయి.
ముఖ్యంగా ఈమె ఇందులో తన అందాలను చూపిస్తూ కుర్రకారులను మాత్ర ముద్దుల్ని చేస్తోంది. బ్లాక్ కలర్ చీరలో ఉల్లిపొర లాంటి బ్లౌజ్ తో మత్తు కళ్ళతో కుర్రకారులను పిచ్చెక్కించేలా చేస్తోంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
https://twitter.com/123telugu/status/1609451674590121985?s=20&t=Uhh5CGyEwHmq4NULkBVYuQ