టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కుటుంబం ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇక చిరంజీవి తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తదితర హీరోల సైతం లో ఉన్నారని చెప్పవచ్చు. మెగా కుటుంబం నుంచి నలుగురు హీరోలు సైతం ప్రస్తుతం బాగా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అందుచేతనే మెగా ఫ్యామిలీ అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది అభిమానులకు. ఇక వీరి తరువాత యువ హీరోలలో వరుణ్ తేజ్, సాయి తరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పుడిప్పుడే ఎదగడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఇక చిరంజీవి సహాయంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి స్థాయిని పెంచేందుకు పలు రకాలుగా ట్రై చేస్తున్నారు. అందుచేతనే మెగా కుటుంబానికి అంత క్రేజీ ఉందని ప్రేక్షకులు సైతం తెలియజేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా మెగా డాక్టర్ అయిన నాగబాబు కూతురు నిహారిక వివాహానికి సంబంధించి ఒక విషయం ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. అదేమిటంటే మెగా డాక్టర్ నిహారికను జొన్నలగడ్డ చైతుకు ఇచ్చి చాలా గ్రాండ్గా వివాహం చేయడం జరిగింది.
ఆమె పెళ్లికి ముందే మెగా మేనల్లుడు కు ఇస్తారనే వార్తలు బాగా ఇండస్ట్రీలో వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే సాయి ధరంతేజ్ కూడా ఆమెను ఎప్పటినుంచో ప్రేమిస్తూ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా పలు సందర్భాలలో నిహారిక కూడా సాయిధరమ్ తేజ్ను బావ బావ అంటూ పిలుస్తూ ఉండేది. దీంతో సాయి ధరంతేజ్ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె మీద ఉన్న ప్రేమను మనసులో దాచుకున్నాడు సాయి తరుణ్ తేజ్. ఈ విషయం తెలియక నాగబాబు అప్పటికే నిహారికకు సైలెంట్గా సంబంధాన్ని చూడడం జరిగిందట. ఈ విషయం తెలిసిన సాయి ధరంతేజ్ ఏమి చేయలేక పోయినట్లు సమాచారం. ఇవన్నీ పట్టించుకోని నాగబాబు నిహారిక వివాహాన్ని చేసేసారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.