బుల్లితెర యాంకర్స్ ఏం చదువుకున్నారో తెలుసా..?

తెలుగు బుల్లితెరపై ఎంతో మంది యాంకర్స్ ఉన్నారు.. ఇందులో మెల్ , ఫిమేల్ యాంకర్లు కూడా ఉన్నారు.. ఇక బుల్లితెరపై తమకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను ఏర్పరుచుకున్నారని చెప్పవచ్చు. తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ, అనసూయ, సుధీర్ ,రష్మీ ,ప్రదీప్ తదితర యాంకర్లు ఎంతోమంది ఉన్నారు. ఇకపోతే వీరి యొక్క అభిమానుల సైతం విరు ఏం చదువుకున్నారా అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంటారు మరి ఈ యాంకర్స్ ఎంతవరకు చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

1). యాంకర్ సుమ:Divorce is Easy. As a Parent, it's Difficult': Anchor-Actor Suma Kanakala
బుల్లితెరపై మకుటం లేని మహారాణిల ఒక వెలుగు వెలుగుతోందని చెప్పవచ్చు. ఇమే బుల్లితెరపై ఎన్నో షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ సినిమాలలో కూడా నటిస్తున్నది. సుమ M.COM చదివింది.

2). యాంకర్ ఝాన్సీ:Anchor Jhansi Extra Marital Relationship Ex Husband Jogi Naidu
బుల్లితెరపై ఒకప్పుడు యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది ఝాన్సీ.. ఇక తర్వాత యాంకర్ గా అవకాశాలు తగ్గడంతో వెండితెరపై పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నది. ఇమే బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసింది.

3). అనసూయ:Anasuya Bharadwaj Age, Family, Husband, Movies, Biography - Breezemasti
ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా వ్యవహరిస్తూ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తు తన కెరీర్ ని ముందుకు తీసుకువెళ్తోంది అనసూయ.. ఇమే MBA పూర్తి చేసింది.

4). సుధీర్:Sudigaali Sudheer
బుల్లితెరపై మొదట కమెడియన్ గా ఆ తర్వాత యాంకర్ గా , హీరోగా మారి తనకంటూ ఒక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు సుదీర్. సుధీర్ ఇంటర్ తోనే చదువు ఆపేశారు.

5). ప్రదీప్:Anchor Pradeep to get hitched soonయాంకర్ ప్రదీప్ ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో షోలకు యాంకర్ గా వ్యవహరించారు.. హీరోగా కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో నటించాడు. ఇక పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు. ప్రదీప్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ లో బీటెక్ చేశారు.

ఇక వీరితోపాటు రష్మీ, శ్యామల, వర్షిణి, రవి, డిగ్రీ హోల్డర్లు గా ఉన్నారు.