విడాకులు ముందు శ్వేతా బసు ఎంత నరకం అనుభవించిందో తెలుసా..

సినిమా ప్రపంచనికి చాలా మంది వస్తుంటారు పోతుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే అవకాశాల కోసం ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అదే సమయంలో కొంతమంది జీవితాలు మారిపోతాయి. హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ పేరు చెప్పుకొంటె ఆమె చేసిన ఒక చిన్న తప్పు మూలంగా వ్యక్తిగత జీవితం కూడా చాలా ఇబ్బందుల్లో కి వెళ్ళింది. ఇంతకీ అసలు ఆమె జీవితంలో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పట్లో వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన సినిమా కొత్త బంగారు లోకం సినిమాతో ఎక్కడ ఎక్కడ అని ఆమె చెప్పిన డైలాగ్ కుర్రకారు మదిలో నిలిచిపోయింది.

ఈ సినిమా సక్సెస్ తర్వాత తనకు అనేక అవకాశాలు కూడా వచ్చాయి. అయితే ఆ తరువాత సినిమాలు అంతగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి. సినిమాలు కలిసి రాకపోవడం తో వ్యభిచార ఊబిలో పడింది.అయితే ఈ సమస్య నుంచి బయటపడిన శ్వేతా బసు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ తో ప్రేమలో పడింది. ఇద్దరు ప్రేమలో మునిగి తేలిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు వివాహం చేసుకున్నారు ఎంతో ఘనంగా జరిగింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ తర్వాత ఎలాగోలా కెరీర్ను చక్కబెట్టుకుని ప్రేమలోపడి పెళ్ళి చేసుకుందని అంతా భావించారు. కానీ వీరు కేవలం ఎనిమిది నెలలు మాత్రమే కలిసి వున్నారు.

పెళ్లికి ముందే శ్వేతాబసు ప్రసాద్ విషయాలన్నీ కూడా దర్శకుడు రోహిత్ కి తెలుసు. పెళ్లైన కొంత కలం తర్వాత పాత విషయాల గురించి పదేపదే దగ్గర అడగటం మొదలుపెట్టాడు. దీంతో తాను విడాకులు తీసుకోవడానికి సిద్దమయింది. ఈ విషయాన్ని భహిరంగంగా ప్రస్తావిస్తూ ఒంటరిగానే జీవితం ఎంతో బాగుంది అంటూ చెప్పుకొస్తోంది శ్వేతా బసు ప్రసాద్. నిజ జీవితానికి వస్తే ఆమెకు జనవరి 11 1991 సంవత్సరంలో జన్మించింది. దూరదర్శన్ ధారావాహికల తన వృత్తిని ప్రారంభించింది. తెలుగు తమిళ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. “మక్డీ” అనే తమిళ చిత్రంలో ఆమె నటనకు గాను జాతీయ చలనచిత్ర పురస్కారా అవార్డును సొంతం చేసుకుంది.