సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్గా నటించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈ చిత్రం లవ్ అండ్ యాక్షన్ తెరకెక్కింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రం ఇప్పుడు తాజాగా ఓటీటి లో ప్రేక్షకుల ముందుకు రానున్న ట్లుగా తెలుస్తోంది.
కరుణకుమార డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను..zee-5 కొన్ని కోట్లు ఖర్చు చేసి దక్కించుకుంది. ఈ సినిమాని నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు నట్లు గా తెలుస్తోంది. ఇక అదే రోజున దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేయడానికి కి విడుదల చేస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా శ్రీదేవి సోడా సెంటర్ థియేటర్లో బాగా అలరించింది. అయితే ఇక బుల్లితెరపై కూడా ఎలా అలరిస్తుందో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. సుధీర్ బాబు కూడా ఇలాంటి మరెన్నో మంచి చిత్రాలు తీయాలని మనం కోరుకుందాం.