టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ కూడా ఒకరు. తనదైన సినిమాలు టాలీవుడ్ లో ముద్ర వేసుకున్న కృష్ణవంశీ. ప్రస్తుతం తన రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కొంత మంది నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా పై డైరెక్టర్ కృష్ణ వంశీ ఇప్పుడు ఆసక్తికరమైన అభినందించారు.
ఏ సినిమాకి వెళ్లాను టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ తన వాయిస్ ని అందించడం విశేషం అని తెలియజేశాడు డైరెక్టర్ కృష్ణ వంశీ. తన వాయిస్ అందిస్తున్నందుకు అన్నయ్య.చిరంజీవి థాంక్స్ అని చెప్పుకొచ్చారు కృష్ణవంశీ. ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ , కృష్ణవంశీ భార్య రమ్య కృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. ఇక ఇందులో నటి శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ లు కూడా కీ రూల్స్ లో నటిస్తున్నారు. ఏదిఏమైనా చిరంజీవి ఇలాంటి సహాయం చేయడం చాలా గమనార్హం.
ThQ annyya for ur generocity n unconditional kindness …one more crowned lightening on #rangamarthandas sky … THE MEGA VOICE…….. @prakashraaj @meramyakrishnan @ShivathmikaR @anusuyakhasba @Rahulsipligunj @AadarshBKrishna @kalipu_madhu pic.twitter.com/mApNqcGvxV
— Krishna Vamsi (@director_kv) October 26, 2021