వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు హీరోయిన్స్..!

సినిమా అంటేనే ఓ రంగుల ప్రపంచం.. వెండితెరపై హీరోయిన్ గా ఒకసారి కనిపిస్తే చాలు. తమ లక్ బాగుంటే ఓవర్ నైట్ కి స్టార్ హీరోయిన్లు అయిపోతారు. అలా సొసైటీలు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా చాలా వస్తాయి. ఇక ఒక్కోసారి హీరోయిన్ల పై వచ్చే రూమర్స్ లు వారి పాలిట శాపంగా మారతాయి. అలా మరి ఇమేజ్ పడిపోతుంది. ఇలా వివాదాల కారణంగా సినీ కెరీర్ను అర్థాంతరంగా ముగించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.

1).హీరోయిన్ యమున:
మౌన పోరాటం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ యమునా.2011 సంవత్సరంలో బెంగళూరులోని ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ యమునా పట్టుబడ్డాడని టీవీలో, పేపర్ల లో వార్తలు వచ్చాయి. ఇక ఇవి ఎంతో పోరాడి చివరిగా ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకున్న ఆ వార్త ఎక్కడా కనిపించలేదు. ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని.. ఆమె ఈ విషయం తనని చాలా కలవర వేసింది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్లాలని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

2). నటి భువనేశ్వరి:
సినిమాలలో ఎక్కువగా వ్యాంప్ పాత్రల్ని వేస్తూ ఉంటుంది నటి భువనేశ్వరి. ఇక 2009 సంవత్సరం లో వ్యభిచారం కేసులో అరెస్టయింది. ఇక ఆమె కొందరు సినీ ఇండస్ట్రీలోని కొందరు కలుగజేసుకోవటం వల్లే బయట పడిందని సమాచారం. ఇక ఇదే కేసులో మరొకసారి రెడ్హ్యాండెడ్గా దొరకడంతో కోర్టులో హాజరు కావాల్సి వచ్చింది. ఇక తనతో పాటు ఎంతో మంది సినీ ఇండస్ట్రీలోని వారు ఉన్నారు అన్నట్లుగా తెలియజేసిందట.

3).హీరోయిన్ కిన్నెర:
చెట్టు కింద ప్లీడర్ సినిమాతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న హీరోయిన్ కిన్నెర. టీవీ9 చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్ లో అడ్డం గా దొరికిపోయింది కిన్నెర. సినీ ఇండస్ట్రీలోని పెద్దలకు నిర్మాతలకు ఆమె అమ్మాయిలను వలవేసి డబ్బులు సంపాదించేది.

4). నటి సుకన్య:
భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ పాత్రలో అద్భుతంగా నటించింది సుకన్య. 2014 సంవత్సరంలో సుకన్య కూడా వ్యభిచారం కేసులో ఇరుక్కున్నారు.

ఇక వీరే కాకుండా కొత్త బంగారులోకం సినిమాలో నటించిన శ్వేతా బసు, సైరాభాను, జ్యోతి కూడా అప్పట్లో వ్యభిచార కేసులో ఇరుక్కున్న ట్లు సమాచారం