టాలీవుడ్ లో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మంచి నటి గా గుర్తింపు తెచ్చుకుంది.ఈమె మొదటి అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత పలువురు హీరోలతో నటించి తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.ఇక అందులో భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన వంటి సినిమాలలో కథానాయకిగా నటించి మంచి పేరు తెచ్చుకుంది.ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించిన ఈమె కు అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు.
ఇక అంతే కాకుండా టాలీవుడ్ లో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తో ఈమెకు వివాహము అవుతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.అయితే అవి నిజమో కాదో ఇంతవరకు ఎవరూ స్పందించలేదు.ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన చావు కబురు చల్లగా సినిమాలు విభిన్నమైన పాత్ర వేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఒక మోస్తారు యావరేజ్గా ఆడింది అని చెప్పవచ్చు.
అయితే ఈమె కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో దగ్గరగానే ఉంటుంది.లావణ్య త్రిపాఠి మొదట అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించిన రానురాను హాట్ బ్యూటీగా మారిపోయింది.ఇప్పుడు ఈమె ఫోటోలు కాస్తా వైరల్ గా మారుతున్నాయి వాటిని ఒకసారి చూసేయండి.